ఆధునిక యువతులు అందానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. ‘బ్యూటిఫుల్!’ అనిపించుకోవడానికి బోలెడు తాపత్రయ పడుతున్నారు. తమ ముఖవర్ఛస్సుకు మెరుగులు దిద్దడానికి.. రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది.
పెండ్లి సమయంలో అందంగా కనిపించడం కోసం ఫేషియల్స్తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలనుకోవడం మంచి విషయం. మెరిసే చర్మం ఉండాలంటే తప్పకుండా దానికి హైడ్రేషన్ ఉండాలి. అందుకోసం ద్రవాలు ఎక్కువగా తీసుకోవాల
నెయిల్ ఆర్ట్.. గోళ్ల అలంకరణ కోసమే పుట్టుకొచ్చిన కళ. చేతి వేళ్లనే కాదు, కాలిగోళ్లనూ దీంతో అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇందుకు సృజన, కళ, అంతకు మించి ఓపిక ఉండాలి. ఇవేవీ లేకున్నా గోళ్లను అందంగా అలంకరించుకునేం
జనం ఖర్చులకు వెనుకాడటం లేదు. కాకపోతే, సౌకర్యాలు కోరుకుంటున్నారు. అనుభూతులు ఆశిస్తున్నారు. అది విమాన ప్రయాణమైనా సరే. నిజానికి ఎయిర్పోర్ట్కు చేరుకోవడం, చెక్ ఇన్ తతంగం పూర్తి చేసుకోవడం, విమానం కోసం గంటల�
సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తోందనే ఉద్దేశంతో విద్యా రంగానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గత ఉమ్మడి పాలనలో పాలకులు విద్యా వ్యవస్థపై శ్రద్ద తీసుకోకపోవడంతో అక్షరాస్యత శాతం తక�
దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి కరీం�
ఖమ్మం నగరం.. గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ బుధవారం జరుగనున్న భారీ బహిరంగ సభతో కొత్త శోభను సంతరించుకున్నది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇలాంటి గొప్ప బహిరంగ సభను నిర్వహించిన రాజకీయ పార్టీల�
నగరం అంటేనే ట్రాఫిక్ వెతలు అన్నట్లుగా నేటి ఆధునికత తయారైంది. దీనికి భిన్నంగా హైదరాబాద్ మహానగరాన్ని సౌకర్యవంతంగా, అందంగా, ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలినుంచీ ప్రాధాన్యం ఇ�
చుట్టూ పచ్చని పంట పొలాల నడుమ ఆధునిక దహన వాటికలు, వచ్చిన వారు కూర్చునేందుకు కుషన్ చైర్లు, ఆధునిక హంగులతో బాత్రూంలు, మధ్యలో పచ్చని మొక్కలతో పార్కును తలపిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కోదాడ పట్టణంలో వైకుంఠ
స్నానం తర్వాత తడి సబ్బు ఆరడానికి చాలా సేపు పడుతుంది. సబ్బుపెట్టె అడుగున చిల్లులున్నా సరే కాస్తోకూస్తో నీరు అడుగున నిలిచిపోతుంది. దీంతో సబ్బు జిగటగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మార్కెట్లోకి వస్తున్�