పచ్చని తివాచీ పరిచినట్టున్న దారులు.. ఆహ్లాదం పంచే తీరొక్క పూలు, అలంకరణ మొక్కలు.. అడవిని తిరుగాడుతున్నట్టు కనిపించే రంగురంగుల పక్షులు, జంతువుల గోడచిత్రాలు.. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాటుచేసిన ఆట వస్�
సిరిసిల్ల పట్టణంలోని పలు చోట్ల వినాయక మండపాలను అదరహో అనిపించేలా అందంగా అలంకరించారు. సాధారణంగా కాకుండా సమ్థింగ్ స్పెషల్గా తీర్చిదిద్దారు. భారీ సెట్టింగ్, బొమ్మల కొలువు, కృత్రిమ కొండలు, గుట్టలు, తాత్క
మల్లేపల్లిలోని ఐటీఐ మార్గం ఇది. కొన్నాళ్ల కిందట ఇక్కడ చెత్తాచెదారం పోగై దుర్వాసన వచ్చేది. ఈ రోడ్డులో వెళ్లాలంటే జంకేవారు. మేయర్ విజయలక్ష్మి గతేడాది ఇక్కడ పర్యటించి రూపురేఖలు మార్చాలని ఆదేశించడంతో రూ.85 �
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పరవశించి పోయే రమణీయతను పంచే జలధారలు నగరానికి నలువైపులా ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం చారిత్రక నేపథ్యంతో పాటు తెలంగాణ నలుమూలల నయాగారా జలపాతాన్ని మించిన వాటర్ ఫాల్స్ను
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామ సమీప గుట్టలపై ఉన్న వీఫాల్స్ (దూసపాటిలలొద్ది) జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తున్నది. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ధూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో ఆహ్లాదకర వాతావరణం కనువిందు చేస్తున్నది. అటవీ ప్రాంతంలో ఉన్న రాష్ట్ర అకాడమీ కార్యాలయం సమీపంలో
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం�
నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా దృష్టి సారించారని, పనులను పారదర్శకంగా, నాణ్యతగా చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �