జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పుట్టిన రోజు వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం, రక్తదానం, పండ్లు పంపిణీ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధ
ఘనంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పుట్టిన రోజు వేడుకలు కేక్ కట్ చేసి, సేవా కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు చొప్పదండి, జూలై 22: చొప్పదండి ప�
ప్రజా సంక్షేమమే కాదు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృత చర్యలు తీసుకుంటున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణంగా వచ్చే డెంగీ, విష జ్వరాలతో�
ఉమ్మడి కరీంనగర్ జలాశయాల్లోకి స్వల్ప వరద వస్తున్నది. ఈ క్రమంలో బోయినపల్లి మండలం మాన్వాడ ఎస్ఆర్ఆర్ జలాశయానికి ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 15వేల క్యూసెక్కులు, మూల వాగు ద్వారా 6429 క్యూసెక్కల నీరు రా
ప్రస్తుత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శరవేగంగా ఆధునీకరణ జరుగుతుండడంతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కడుపున పుట్టినవారు పట్టి
అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్ను కలెక్
అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తోపాటు తొమ్మిది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనాతో మంత్రి గ�
గోదావరినదికి ఉత్తరంగా ఉమ్మడి ఆదిలాబాద్, దక్షిణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విస్తరించి ఉండగా, పరీవాహక ప్రాంతం ఒడ్డున రెండు జిల్లాల్లోనూ గ్రామాలు ఏర్పడ్డాయి.
ఇతర ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన నలుగురు జల్సాలకు అలవాటుపడ్డారు. పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోక నేరాల బాట పట్టారు. ఏటీఎం చోరీకి యత్నించి పోలీసులకు చిక్కారు.
వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నష్ట పోయిన బాధితులను ఓదారుస్తూ, మేమున్నానని భరోసా కల్పిస్తున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ.
సహకారం అందించిన స్వచ్ఛంద సంస్థలు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చిన రెస్క్యూ బృందాలు పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కడా లోటు లేకుం
వరదల వేళ క్షేత్రస్థాయిలోనే ప్రజాప్రతినిధులు ముమ్మరంగా సహాయక చర్యలు కరీంనగర్ జూలై 15 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. అనుక్షణం క్ష�