కరీంనగర్ నరగపాలక సంస్థ రెవెన్యూ అధికారులు ఇంటి నంబర్ల కేటాయింపులో సరికొత్త దందాకు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఆన్లైన్లో స్వీయ మదింపును తమకు అనుకూలంగా మార్చుకొని, ఇంటి నంబర్ల కోసం రూ.లక్షల్లోనే ముడు
కరీంనగర్ నగరపాలక సంస్థలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన గందరగోళంగా మారింది. ముసాయిదాలో కొన్ని డివిజన్లల్లో ఓట్లు ఎక్కువగా, మరికొన్ని డివిజన్లల్లో తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా నల్లా కనెక్షన్ తీసుకోవాలన్నా.. ఉన్న కనెక్షన్ పేరు మార్పిడి చేసుకోవాలన్నా అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. నల్లా కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో ఇంజినీరింగ్ అధికారుల�
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కరువవుతున్నది. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఉన్నతాధి�
కరీంనగర్ నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.443 కోట్లతో అంచనా బడ్జెట్ను ఆమోదించారు. గురువారం సాయంత్రం క రీంనగర్ నగరపాలక సంస్థలో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన, బడ్జె ట్ సమావేశ�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. బీఆర్టీయూ అనుబంధ సంఘం కరీంనగర్ మున్సిపల్ వరర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్య�
నగర పాలక సంస్థలో కలిస్తే సమస్యలు తీరుతాయని, సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపడుతాయని అనుకున్నారు. అయితే గతంలో కంటే కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేకపోగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సదుపాయాలు మెరుగుపడకపోగా కనీసం
Drinking Water | వేసవి కాలంలో మంచినీరు వృధా కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నీటి ఎద్దడి రాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను సైతం ఏర్పాటు చేశారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య వాహనాలను మరమ్మతులో నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని మున్సిపల్ కా ర్మికులు టోకెన్ సమ్మెకు సిద్ధమ య్యారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తిలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు యంత్రాగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జా, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల కేటాయింపులపై వచ్చిన ఫిర్యాదులతో నగర ఇన్చార్జి కమిషన�
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇంజినీరింగ్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఎండకాలం ఆరంభంలో ప్రధాన మురుగుకాలువతోపాటు ఇతర కాలువల్లో చేపట్టాల్సిన సిల్ట్ తొలగింపు పనులను, ఇప్పుడు వానకాలం
కరీంనగర్ నగరపాలక సంస్థ మరో జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్నది. అమృత్ సిటీ పథకంలో భాగంగా ‘పే జల్ సర్వేక్షణ్'లో మెరుగైన పనితీరు చూపి కైవసం చేసుకున్నది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అవార్డును ప్�
కరీంనగర్ నగర పాలక సంస్థలో మ్యుటేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇంటి యజమాని చనిపోతే భార్య లేదా పిల్లల పేరిట ఆస్తి మార్పిడి చేయాలంటే కీలకమైన ఈ విధానానికి ఒక్కసారిగా బ్రేక్పడింది.