పనులకు రూ.2.30 కోట్లు మంజూరు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి రుక్మాపూర్ వరకు మరమ్మతు పనులు ప్రారంభం కరీంనగర్ రూరల్, మే 10: గత వర్షాకాలం దెబ్బతిన్న బీటీ రోడ్లకు వేగంగా మరమ్మతు చేయిస్తామని, ప్ర
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటింటికీ తిరిగి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ శంకరపట్నం, మే 10: తెలంగాణ సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారని, దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తుండడమే దీనికి నిద�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చొప్పదండి సంఘాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ అధికారులు చొప్పదండి,మే10: దేశంలోని ప్రాథమిక సహకార సంఘాలకు చొప్పదండి సహకార సంఘం ఆదర్శంగా నిలిచిందని, పనితీరుకు మెచ్చి మూడుసార్లు జ�
‘కల్యాణలక్ష్మి’తో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాం అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నాం ఇలాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా..? మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్లో ఒకే రోజు 505 మందికి చెకుల పంప�
ఆ కార్యక్రమంతోనే రాష్ర్టానికి అవార్డులు దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక్క పైసా తీసుకురాలె చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కొడిమ్యాల ఎంపీపీకి సన�
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, టీఆర్ఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సతీశ్ రెడ్డి జగిత్యాల రూరల్, మే 10 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, �
కరీంనగర్ రాంనగర్, మే 10: వినోదం పేరిట ప్రేక్షకుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తూ.. కనీస నిబంధనలకు తూట్లు పొడుస్తున్న థియేటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కరీం‘నగరం’లో మంగళవారం ఏకకాలంలో తొమ్మిది బృందాలతో
చెత్త తరలింపు ఇక సులభతరం కరీం‘నగరం’ పరిశుభ్రతకు బల్దియా సరికొత్త ఆలోచన స్మార్ట్సిటీ కింద 1.47కోట్లు కేటాయింపు ఇప్పటికే పది ప్రాంతాల్లో బిగింపు కరీంనగర్ కార్పొరేషన్, మే 10 : కరీంనగరాన్ని మరింత పరిశుభ్రం�
ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రాలకు పోటెత్తుతున్న వడ్లు ఇప్పటి వరకు సేకరించినవి 43,937 క్వింటాళ్లు త్వరలోనే ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది. పంట చేతికందిన దశలో అక�
టీఎస్ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సరిపడా నిల్వలు బొగ్గు కొరత తలెత్తకుండా అధికారుల చర్యలు సింగరేణి నుంచి కొనసాగుతున్న సరఫరా 17 వ తేదీ నుంచి సత్తుపల్లి ఓసీ రైల్వేలైను ద్వారా బొగ్గు తరలింపు కేంద
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ రామడుగు, మే 8 : ప్రపంచ సాగునీటి రంగంలోనే గాయత్రీ పంప్హౌస్ నిర్మాణం మన ఇంజినీర్ల అద్భుత సృష్టి అని జిల్లా అదన పు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రామడుగు మండలం లక్ష�
కొదురుపాకలో రాజలింగం దంపతులకు ఘన సన్మానం కంటి దవాఖానలో స్వీట్ల పంపిణీ పేదలకు చూపునిచ్చిన వైద్యుడికి చక్కటి అవకాశం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి రవీందర్రావు బోయినపల్లి, మే 8: స్టేట్ మెడికల్ క�