ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంనేటి నుంచి పలు చోట్ల కార్యక్రమాలుకరీంనగర్, జనవరి3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు రైతన్న ఇంట సంబురాలు తెచ్చింది. పెట్టుబడికి ఒకరిని చెయ్�
తొలిరోజు విజయవంతం కరీంనగర్లో మంత్రి గంగుల,నియోజకవర్గాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలుపలు పీహెచ్సీలను సందర్శించిన వైద్యాధికారులుసిబ్బందికి సూచనలు, సలహాలువిద్యానగర్, జనవరి 3: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1
రాంనగర్, జనవరి 3 : కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు, సోమవారం మేజిస్ట్రేట�
ఒమిక్రాన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలిప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలిరాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్విద్యానగర్, జనవరి 3: జిల్లాలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలా�
ప్రజల నమ్మకాన్ని నిలుపుకొనేలా కరీం‘నగర’ అభివృద్ధిమంత్రి గంగుల కమలాకర్నగర పాలక సంస్థ కొనుగోలు చేసిన ఎక్స్కవేటర్ ప్రారంభంకార్పొరేషన్, జనవరి 3: హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా కరీంనగ�
కార్పొరేషన్, జనవరి 3 ;నగరంలో రోడ్లు, ఫుట్పాత్ ఆక్రమణలతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికే అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగించే కార్యక్రమాలు చేపట్టినా రెండు, మూడు రోజుల్లో మళ్లీ యథాస్థి
జనవరి 3, శంకరపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం కన్నాపూర్లో నూనె ఐలయ్య, కాటం మల్�
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిసేవలను కొనియాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులుకార్పొరేషన్, జనవరి 3: నగరంలోని రిషి కాన్వెంట్ సూల్లో సోమవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెం�
హౌసింగ్బోర్డుకాలనీ, జనవరి 3: సమస్యలను ప్రాధాన్యతతో పరిషరించాలని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం డయల్యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స�
హరిత తెలంగాణే లక్ష్యంగా హరితహారంరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ఎమ్మెల్యే సుంకెతో కలిసి కేసీఆర్ వనం పరిశీలనవన సంరక్షణపై అటవీ అధికారులకు అభినందనలుచొప్పదండి, జనవరి 3: వెదురుగట్టలోని
ఎంపీపీ జనగామ శరత్రావుతెర్లుమద్దిలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారంముస్తాబాద్, జనవరి 3: గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎంపీపీ జనగామ శరత్రావు �
Minister Gangula | జిల్లాలో కొవిడ్ నియంత్రణకు 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సానుభూతి కోసం పాకులాటఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతు పేరిట కొత్త నాటకంకరీంనగర్ కేంద్రంగా జాగరణ పేరుతో రణరంగం సృష్టించే ప్రయత్నంఉపాధ్యాయ సంఘాల అంగీకారం మేరకు జీవో జారీఅనుమతి తీసుకోకుండానే యాగీ చేసే ప్రయ�
ఊరూరా సాగవుతున్న అపరాలు, కూరగాయలుమక్క, పల్లికి ప్రథమ ప్రాధాన్యంఇప్పటికే 10వేల ఎకరాల్లో సేద్యం పెరిగే అవకాశంకరీంనగర్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) ;కేంద్రం యాసంగి వడ్లు కొనేది లేదని స్పష్టం చేసిన తర్వాత జిల్లా�