అడుగడుగునా అడ్డుతగులుతోంది గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు సృష్టించాం మంత్రి కొప్పుల ఈశ్వర్ అబ్బాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం ‘తెలంగాణ ఒకప్పుడు పూర్తి వివక్షకు గురైంది. సమైక్యపాలకుల చిన్నచూపు�
సర్కారు బడి సరికొత్తగా మారబోతున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించింది. స్కూళ్ల అవసరాలేంటి..? ఏమేం పనులు చేయాలి..? అనే �
‘బడిబాట’లో ఇంటింటా ఉపాధ్యాయుల ప్రచారం పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి హుజూరాబాద్ టౌన్, జూన్ 4: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యనందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ ప�
జమ్మికుంట రూరల్, జూన్ 4: మండలంలోని గండ్రపల్లి గ్రామంలో భూలక్ష్మీ, మహాలక్ష్మీ సహిత బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు పురోహితులు వల్లూరి పవన్కుమార్, గణేశ్ బృందం ప్ర�
ఇంటింటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలి పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్ర�
రెండో రోజూ ఉత్సాహంగా ‘పల్లె, పట్టణ ప్రగతి’ పాదయాత్రలు, పారిశుధ్య పనులు శిథిల భవనాల తొలగింపు ప్లాస్టిక్పై అవగాహన కార్యక్రమాలు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కరీంన�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులతో సమీక్షా సమావేశం కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్, నీటి సమస్యలు అధికంగా వస్తుంటాయని, వాటిని పరిషరించడంతో పాటు తిరిగి సమస్యలు పునర�
నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె ప్రగతి రెండో రోజు కార్యక్రమం ఉత్సాహంగా పాల్గొన్న అధికార యంత్రాంగం మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా రెండో �
కమాన్చౌరస్తా, జూన్ 4: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురసరించుకొని స్థానిక ఎస్సారార్ కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ‘మట్టిని రక్షించు’ అంశంపై అవగాహన కార్యక్రమా న్ని న�
రెండోరోజు 60 డివిజన్లలో ర్యాలీలు పలు డివిజన్లలో పర్యటించిన మేయర్ సునీల్రావు కార్పొరేషన్, జూన్ 4: నగరంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం రెండోరోజు ఉత్సాహంగా సాగింది. శనివారం 60 డివిజన్లలో ర్యాలీలు తీశ�
శంకరపట్నం, జూన్ 3: పల్లెప్రగతితో గ్రామాలు కొత్త రూపును సంతరించుకోనున్నాయని మండల ప్రత్యేకాధికారి ఎన్ అంజని పేర్కొన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తొలి రోజు శుక్రవారం పాదయాత్రలు నిర్వహ�
చిన్నారుల మేధోశక్తిని పెంచేందుకు సర్కారు చర్యలు పూర్వ ప్రాథమిక విద్య అమలుకు సన్నాహాలు ఇప్పటికే జిల్లాకు చేరిన పుస్తకాలు.. అధికారులకు శిక్షణ పూర్తి త్వరలో అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ కరీంనగర్ కలెక�
తెలంగాణలోని పల్లెలు, పట్టణాలను సకల వసతులు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ప్రజాప్రతినిధులు ఉద్ఘాటించారు. ఈ ప్రత్�
మొదటిరోజు ఎక్కడికక్కడ సభల నిర్వహణ ఊరూ, వాడా ప్రగతికి ప్రణాళికలు ర్యాలీలతో ప్రజలకు అవగాహన ఉత్సాహంగా క్రీడా ప్రాంగణాల ప్రారంభం కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : నగరంలోని 22వ డివిజన్ పరిధిలో గల సుభాష్నగర