గ్రా మాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. ఆదివారం మండలంలోని ముత్యాలమ్మనగర్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మణుగూరులో మున్సిప�
సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉన్న సత్తుపల్లి వద్ద జేవీఆర్ ఓసీ గనులు, కిష్టారం ఓసీ గనుల నుంచి పెద్దఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే సుమారు 25నుంచి 30 వేల టన్నుల బొగ్గ�
సేవా దృక్పథాన్ని అలవర్చుకొని కమ్మ జాతికి వన్నె తీసుకురావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్లో ‘ఖమ్మం నగర కమ్మ సంఘం’ ఆవిర్భా�
పర్యావరణ పరిరక్షణను ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రహ్మాన్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. ప
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారిణి, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత అధికారులను సూచించారు. మండల కార్యాలయంలో ఆదివారం జరిగిన పల్లె ప్రగతి సమీక్షా సమావేశంలో మ�
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దాల్వియా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణుగూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రదర్శన నిర్వహించి, �
మండలంలోని దాస్తండాలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ సీడీపీ నిధుల నుంచి మంజూరైన రూ.14లక్షలతో నూతన గ్రంథాలయ భవనానికి ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఏఎంసీ చైర్మన్ హరిసింగ్�
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని రామన్నపాలెంలో ఆదివారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్వయంగా పార పట్టి కాలువల్లో మురుగు తీ�
విరివిగా మొక్కల పెంచి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ నగరంలో నిర్వహించిన ర్య
పల్లె, పట్టణాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి గంగులతో కలిసి మల్కాపూర్, లింగాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం మల్కాపూర�
తెలంగాణలోని ప్రతిగ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’కి శ్రీకారం చుట్టారు. నాలుగు విడుతలుగా చేపట్టిన ఈ కార్యక్రమ ఫలితాలు కండ్ల ముందే కనిపిస్తున్నాయి. ఒకప్పుడ�
సమైక్య పాలనలో తెలంగాణపై అడుగడుగునా వివక్ష కొనసాగింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నరు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్