కార్మికులకు పీఎఫ్, బీమా సౌకర్యం వర్తింపజేసేలా చూడాలికలెక్టర్ ఆర్వీ కర్ణన్కరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించేలా చూడాలని కలెక్టర్
ప్రజలు భాగస్వాములయ్యేలా చూడండిహుజూరాబాద్లో సీఎం కేసీఆర్ ఆశించిన ప్రగతి కనిపించాలిసమీక్షా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్హుజూరాబాద్టౌన్, ఆగస్టు 23: హుజూరాబాద్ నియోజకవర్గంలో చిత్తశుద్ధితో అభివృద�
పొలం గట్లపై నాటేందుకు ఆసక్తి ఈజీఎస్ కింద నిర్వహణ ఖర్చులు చెల్లింపు చిగురుమామిడి మండలంలో ఇప్పటికే 5వేల మొక్కలు నాటిన రైతులు చిగురుమామిడి, ఆగస్టు 22: వానకాలం అనుకూల వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి నాట్ల�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మంత్రి, ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు హుజూరాబాద్, ఆగస్టు 22: అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, ఆగస్టు 22: సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ వై సునీల్రావు కోరారు. నగరంలోని 60వ డివిజన్ ముకరంపురలో ఆదివారం ఆయన అ�
రామడుగు, ఆగస్టు 22: నూలు పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని గోపాల్రావుపేటలో పద్మశాలీ సంఘం భవనంలో స్థానిక పద్మశాలీ సంఘం సభ్యులు సామూహిక యజ్ఞోపవీత ధారణ చేశారు. ఈ సందర్భంగా పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు �
ఇప్పటికే 36 శాతం అధికంనామ మాత్రంగా మిగతా పంటలునీళ్లు పుష్కలంగా ఉండడమే కారణంకరీంనగర్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణం కరీంనగర్ జిల్లాలో అనూహ్యంగా పెరుగుతోంది. వరి అంచనాలు దాటింది. కాళేశ్వర
నిరుపేదలను ఆదుకుంటాంసంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్హమాలీ కార్మికులతో సమావేశంజమ్మికుంట, ఆగస్టు 21: కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ
గులాబీ గూటికి బీజేపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్తో సహా 50మందికండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్జమ్మికుంట, ఆగస్టు 21: టీఆర్ఎస్లోకి పలు పార్టీలకు చెందిన నాయకుల చేరికలు జో�
నగరంలో శ్రావణ శుక్రవారం సందడిభక్తులతో కిటకిటలాడిన ఆలయాలు కమాన్చౌరస్తా, ఆగస్టు 20: శ్రావణమాసం రెండో శుక్రవారం పురస్కరించుకొని నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయమే ఇంటిల్లిపాది సమీప ప్రాంతాల్లో
త్రిదండి చినజీయర్ స్వామిమల్కపేటలో కోదండ రామస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనపాల్గొన్న ఎమ్మెల్యే రమేశ్బాబు, మాజీ న్యాయశాఖ మంత్రి ఆనందరావుకోనరావుపేట, ఆగస్టు 20: భగవంతుడిపై దృష్టి కేంద్రీకరిస్తే అద్భ�
మేయర్ వై సునీల్రావు46 డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభంకార్పొరేషన్, ఆగస్టు 20: నగరంలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నట్లు మేయర్ వై సునీల్రావు స్పష్టం చేశ