తొందరపడొద్దు.. సమయమిస్తాం కుటుంబ సభ్యులతో చర్చించండి దళితబంధు లబ్ధిదారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచన కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : దళితబంధు లబ్ధిదారులు అనుభవం, వృత్తి నైపుణ్యత ఆధారంగా సంవత్స�
కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో దళితబంధు అంకురార్పణ సభ విజయవంతమైంది. లక్షకుపైగా మంది తరలిరావడంతో జాతరను తలపించింది. ఈ సభకు లక్షకుపైగా మంది వస్తార�
శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా ప్రారంభించిన సీఎం కేసీఆర్ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా దళిత బంధుకు శ్రీకారంతొలి విడుత 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలుసభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మందికిపైనే రా
శాలపల్లి-ఇందిరానగర్లో దళిత బంధు ప్రారంభోత్సవ సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు, దళితులుకార్పొరేషన్, ఆగస్టు 16: హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్లో సోమవారం ఏర్పాటు చేసిన దళితబంధు ప్రారంభోత్సవ సభకు న�
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి గంగుల, మేయర్ వై సునీల్రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్పొరేషన్, ఆగస్టు 15: జిల్లా వ్యాప్తంగా ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వ�
మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు హుజూరాబాద్టౌన్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆదివారం నియోజకవర్గంలో ఘనంగా జరుపుకొన్నారు. పంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ కార్యాలయాల�
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సమక్షంలో పలువురు గులాబీ గూటికి.. కండువా కప్పి ఆహ్వానించిన ప్రజాప్రతినిధులు జమ్మికుంట రూరల్/వీణవంక, ఆగస్టు 15: టీఆర్ఎస్లో చేరికల జోష్ కొనసాగుతున్నది. ఆదివారం జమ్మికుంట, వీణవంక మండల
మంత్రులు హరీశ్రావు, కమలాకర్ హుజురాబాద్ టౌన్, ఆగస్టు15: హుజూరాబాద్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసించారు. స్వాతంత్య్ర దిన�
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కొవిడ్ నిబంధనల మేరకు వేడుకలకు హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు మానకొండూర్, ఆగ�
చిగురుమామిడి, ఆగస్టు 15: సీఎం కేసీఆర్ హుజూరాబాద్లోని శాలపల్లిలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి సోమవారం వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మండలం నుంచి 4వేల మంది తరలివస్తారని ఎంపీపీ కొత్త విన�
హుజూరాబాద్లో 20 వేల కుటుంబాలకు ఇచ్చితీరుతాంబీజేపీ, కాంగ్రెసోళ్లు అపోహలు సృష్టిస్తున్నరుకుట్ర, కుతంత్రాలు చేస్తే మాడిమసైతరుచెప్పుడు మాటలు వినొద్దుదళిత జాతిపై ‘బండి’కి ప్రేముంటే కేంద్రం నుంచి ఒక్కో క�
హుజూరాబాద్, ఆగస్టు 14;ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే సభ ముస్తాబవుతున్నది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి కాగా, ఆదివారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లూ కానున్నా�
వెంకట్రావుపల్లి దళితుల ఏకగ్రీవ తీర్మానందళిత బంధుకు నిధుల విడుదలపై హర్షంహుజూరాబాద్ రూరల్, ఆగస్టు 14: మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కు �