లక్షకుపైగా జరిగే లావాదేవీలను పరిశీలిస్తాం ఇతర నియోజకవర్గాల్లో ప్రచార ఖర్చులు లెకిస్తాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఎన్నికల వ్యయాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష కార్పొరేషన్
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి.. మీకు అండగా ఉంటడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హుజూరాబాద్లోని 22 వార్డులో ప్రచారం హుజూరాబాద్టౌన్, అక్టోబర్12: ‘పేదింటి బిడ్డ.. జనం కష్టాలు తెలిసిన వ�
జిల్లా వ్యాప్తంగా ఘనంగా సంబురాలు ఆడిపాడిన ఆడబిడ్డలు కమాన్చౌరస్తా, అక్టోబర్ 12: జిల్లా కేంద్రంలోని కిమ్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థినులు
నీ స్వార్థం కోసం ఎన్నిక తెచ్చినవ్అవకాశవాద రాజకీయాలు చేస్తున్నవ్గెల్లు గెలిస్తే ప్రజలు బాగు పడుతరు..ఈటలకు ఓటేస్తే ఒక్కడే బాగుపడతడురైతుల ఉసురు పోసుకునే పార్టీ బీజేపీఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రా
కార్పొరేషన్, అక్టోబర్ 11 : హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఉప ఎన్నికల సరళి, నిర్వహణపై సో
దళితబంధుపై అనుమానాలు వద్దురాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్మామిడాలపల్లిలో పథకంపై అవగాహనవీణవంక, అక్టోబర్ 11: దళితులపై బీజేపీది కపట ప్రేమ అని, దళితబంధుపై ఆ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ర�
బీజేపీవన్నీ గోబెల్స్ ప్రచారం వాళ్లే ఫ్యూజులు తీసేసి మా మీద నెట్టేస్తరు తనపై దాడి జరుగుతదని ఈటల కొత్త నాటకమాడుతున్నడు కేంద్ర మంత్రులు ఇక్కడికి వస్తే తప్పు లేదా..? మేం వచ్చి పనులు చేస్తే తప్పా..? హుజూరాబాద�
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన సీఈవో జమ్మికుంట/హుజూరాబాద్ టౌన్, అక్టోబర్10: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక శాంత�
రామడుగు, అక్టోబర్ 10: మండల కేంద్రంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విరాట్ యువజన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ మండపంలో ఆదివారం మహిళలు కుంకుమ పూజ చేశారు. గోపాల్రావుపేట అంబేద్కర్ చౌరస�
ఉద్యోగి యోజన కింద రుణాల మంజూరు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న బల్దియా కార్పొరేషన్, అక్టోబర్ 10: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సఫాయిమిత్ర సురక్షా చాలెంజ్లో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ పెద్
ఈటల ధ్యాసంతా ఆస్తుల మీదే నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్న పాపానపోలె నన్ను గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్త టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్ 10
హుజూరాబాద్ టౌన్/హుజూరాబాద్రూరల్, అక్టోబర్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో విసిగిపోయిన ప్రజలు ఉప ఎన్నికలో ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఎవరికి వారు ‘మా ఇంటికి రావద్దు