KTR | కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీలో దుండగుల ముఠా దోపిడీకి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుత�
రోడ్డు భద్రతలో భాగంగా గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు శ్రీజ వ్యాసరచన, వర్షిత్ చిత్రలేఖనంలో ప్రత�
Pollution | వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, సంస్థలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నాయని కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే .శంకర్ వివరించారు. మనం తయారు చేసే ఏ వస్తువైనా వాటిని ఉపయోగించి�
Nandi Medaram | నంది మేడారం సింగిల్ విండో మాజీ చైర్మన్ పీర్ మహమ్మద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పీర్ మహ్మద్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు అతనిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పి�
ఆరోగ్యంగా జీవిద్దాం అనే లక్ష్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 5కే, 10కే, 21కే హాఫ్ మారథాన్ రన్కు హాజరైనట్లు ఖానాపూర్ రన్నర్ (21కి 3rd విజేత) డాక్టర్ ఐలినే
అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్ధి వై. విశ్వక్ సేన్ జాతీయ స్థాయి కరాటే పోటీలో అత్యుత్తమ విజయం సాధించి గ్రాండ్ చాంపియన్గా ఎంపికయ్యాడు.
తనపై వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవమేనని, కావాలనే కొంత మంది బ్యాక్ బిల్లింగ్ అంశంలో తప్పుడు ప్రచారానికి తెరలేపారని సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయంలో సోమవారం ఏ
విడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఏడుగురు బాల బాలికలకు పీఎం కేర్ ద్వ�
కరీంనగర్ నగరపాలక సంస్థల పని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో శనివారం కార్యాలయం ముందుట ఆందోళన చూపెట్టారు.
కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను కూడా పట్టించుకోకపోవటం పట్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇచ్చిన మాట అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం ఓట్లేస
BRS Party | కాంగ్రేస్ ప్రభుత్వం రూ.10 కోట్లు ఎగవేసేందుకే రూ.10 లక్షల వాకింగ్ ట్రాక్ కుట్ర చేస్తున్నారని.. హుజురాబాద్కు మినీ స్టేడియం రాకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి
knowledge of laws | ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద
Pamela Satpathy | గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నా�