అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్ధి వై. విశ్వక్ సేన్ జాతీయ స్థాయి కరాటే పోటీలో అత్యుత్తమ విజయం సాధించి గ్రాండ్ చాంపియన్గా ఎంపికయ్యాడు.
తనపై వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవమేనని, కావాలనే కొంత మంది బ్యాక్ బిల్లింగ్ అంశంలో తప్పుడు ప్రచారానికి తెరలేపారని సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెస్ కార్యాలయంలో సోమవారం ఏ
విడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఏడుగురు బాల బాలికలకు పీఎం కేర్ ద్వ�
కరీంనగర్ నగరపాలక సంస్థల పని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో శనివారం కార్యాలయం ముందుట ఆందోళన చూపెట్టారు.
కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను కూడా పట్టించుకోకపోవటం పట్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇచ్చిన మాట అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం ఓట్లేస
BRS Party | కాంగ్రేస్ ప్రభుత్వం రూ.10 కోట్లు ఎగవేసేందుకే రూ.10 లక్షల వాకింగ్ ట్రాక్ కుట్ర చేస్తున్నారని.. హుజురాబాద్కు మినీ స్టేడియం రాకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి
knowledge of laws | ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద
Pamela Satpathy | గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నా�
Padi Kaushik Reddy | బీఆర్ఎస్ పార్టీ బట్టలు విప్పుతాం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగొట్టిండు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే.. నేను సంజయ్
Karimnagar | ఇది హృదయ విదారక ఘటన.. తండ్రేమో గుండెపోటు( Heart Stroke )తో చనిపోయాడు. తల్లేమో రోడ్డుప్రమాదం( Road Accident )లో దుర్మరణం చెందింది. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తండ్రి తొమ్మిదేండ్ల క్రితం చనిప
ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి తుదిదశకు చేరువతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. 800 మెగావాట్ల 1వ యూనిట్ పనుల �
తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష పూరిత వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలు కడితే కేంద్రానికి ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నది. బిల్లులు చెల్లించాలన
‘ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమైన ప్రకృతి ఇచ్చిన పంటలు గానీ, పండ్లు గానీ లేవు. ఇలాంటి సమయంలో చిన్నారులకు పోషకాహారం అవసరం. విటమిన్లు కలిగిన పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని’ రాష్ట్ర ప్రణ