ఎన్టీపీసీలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి తుదిదశకు చేరువతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. 800 మెగావాట్ల 1వ యూనిట్ పనుల �
తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న కక్ష పూరిత వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలు కడితే కేంద్రానికి ఎందుకింత కడుపు మంట అని ప్రశ్నిస్తున్నది. బిల్లులు చెల్లించాలన
‘ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమైన ప్రకృతి ఇచ్చిన పంటలు గానీ, పండ్లు గానీ లేవు. ఇలాంటి సమయంలో చిన్నారులకు పోషకాహారం అవసరం. విటమిన్లు కలిగిన పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని’ రాష్ట్ర ప్రణ
సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�