అడ్డదారిన ఎస్టీ రిజర్వేషన్ను అనుభవిస్తున్న లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ నుండి వెంటనే తొలిగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా.మైపతి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్
గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండటంతో కరకగూడెం మండల వ్యాప్తంగా కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయలైన ఘటన గురువారం ఖమ్మం జిల్లా కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన తోలెం రాంబాబు(32) �
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూరుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రధాన రహదారులను కలుపుతూ గ్రామాలకు బీటీ రహదారులకు రూ.కోట్ల నిధులు మంజూరు చేసి అనేక రహదారులను నిర్మించింది. ఈ క్రమ
కరకగూడెం- చిరుమళ్ల గ్రామాలను కలుపుతూ పెద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తాత్కలికంగా ట్రాక్టర్ల సహాయంతో మట్టిని పోసి మరమ్మతులు చేపట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. శనివారం రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించ
Bhadradri Kothagudem | ఓ మూఢ నమ్మకం చిరుప్రాయాన్ని చిదిమేసింది. రెండు నెలల చిన్నారికి అప్పుడే నూరేళ్లూ నిండేలా చేసింది. గ్రామీణులు కూడా ఆధునికత వైపు పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కొందరు ఆదివాసీలు మాత్రం అవగాహన రాహి