భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల వృక్షాలు నెలకొరిగాయి. ఈదురు గాలులకు మండలంలోని శ్రీ�
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని 27 గ్రామ సమాఖ్యలలోని 275 మంది సభ్యులకు రూ.5.50 లక్షలు పెరటి కోళ్ల పెంపకం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంభంది�
ఐకేపీ వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కరకగూడెం మండల శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయం వద్ద వీఓఏలు గత కొద్ది రోజులుగా చేస్తున్న నిరవదిక దీక్షక
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- మహిళా వారోత్సవాల సందర్భంగా బుధవారం కరకగూడెం మండలం కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షురాలు పోలెబోయిన సరస్వతి అధ్యక్షతన స్వయంశక్తి మండల మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమా�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం తీసుకుని మానవళి మనుగుడకు చెట్లే ప్రాణధారమని భావించి పలు విడతలలో నాటించిన మొక్కలు హరిత వనాలుగా మారి రహదారులకు నేస్తాలుగా
కరకగూడెం, మే24 : తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (71) ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుడుందెబ్బ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ సమక్షంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనానాయణ ఆధ్వర్యంలో ఏకగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని సైడ్ కాల్వలు మురుగునీరుతో అధ్వానంగా మారడంతో 'మురికి కూపం... ప్రజలకు శాపం' అనే శీర్షికన మంగళవారం నమస్తే తెలంగాణలో వార్త కథనం ప్రచురితం అయ్యింద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన సైడు కాల్వ అధ్వానంగా మారింది. దుర్వాసన భరించలేపోతున్నామని, దోమలు విజృంభిస్తుండడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతున్నామని స్థా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకటనారాయణ అనే రైతు గత ఏడాది 3 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు వేసి సాగు చేస్తున్నాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు..
రాష్ట్రంలో తిరుగులేని, బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ అవతరించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్
గ్రామీణ మహిళల పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ క్రమం తప్పకుండా పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను గ్రూప్ సభ్యులు సకాలంలో క్రమం తప్పకు
అడ్డదారిన ఎస్టీ రిజర్వేషన్ను అనుభవిస్తున్న లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ నుండి వెంటనే తొలిగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా.మైపతి అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్
గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కురుస్తుండటంతో కరకగూడెం మండల వ్యాప్తంగా కల్లాల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయలైన ఘటన గురువారం ఖమ్మం జిల్లా కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన తోలెం రాంబాబు(32) �