అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను కరకగూడెం మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా ఖానపూర్ మండలం బుధరావుపేటకు చెందిన నలుగురు వ్యక్తులు కరకగూడెం చుట్టుపక్కల గ్ర
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన యువ నాయకుడు జాడి రవి తండ్రిగారైన జాడి మెంగయ్య ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల
మారుమూల ఏజేన్సీలో వలస ఆదివాసీల అవసరాలను గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ స్వచ్చంధ సంస్థ దాతల సహకారంతో అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు అభినందనీయమని ఏడూళ్లబయ్యారం సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజేన్సీ వి ద్యార్థులకు ఓ వరం జవహార్ నవోదయ విద్యాలయం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ సమితి విభాగం ద్వారా 2025 ఆగస్టు నెలలో భద్రా�
కరకగూడెం మండల కేంద్రంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో సోమవారం పీహెచ్సీ ఆధ్వర్యంలో డా.రవితేజ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ల గ్రామానికి చెందిన చందా లింగయ్యకు అరుదైన గౌరవం లభించింది. చందా లింగయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపహాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లా జడ
మారుమూల ఏజేన్సీలో ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించిన కొందరు వ్యాపారులు మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ ప్రజలకు అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేసి కరకగూడెం మం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల వృక్షాలు నెలకొరిగాయి. ఈదురు గాలులకు మండలంలోని శ్రీ�
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని 27 గ్రామ సమాఖ్యలలోని 275 మంది సభ్యులకు రూ.5.50 లక్షలు పెరటి కోళ్ల పెంపకం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంభంది�
ఐకేపీ వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ కరకగూడెం మండల శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయం వద్ద వీఓఏలు గత కొద్ది రోజులుగా చేస్తున్న నిరవదిక దీక్షక
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- మహిళా వారోత్సవాల సందర్భంగా బుధవారం కరకగూడెం మండలం కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షురాలు పోలెబోయిన సరస్వతి అధ్యక్షతన స్వయంశక్తి మండల మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమా�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం తీసుకుని మానవళి మనుగుడకు చెట్లే ప్రాణధారమని భావించి పలు విడతలలో నాటించిన మొక్కలు హరిత వనాలుగా మారి రహదారులకు నేస్తాలుగా
కరకగూడెం, మే24 : తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (71) ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తుడుందెబ్బ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ సమక్షంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలెబోయిన వెంకటనానాయణ ఆధ్వర్యంలో ఏకగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని సైడ్ కాల్వలు మురుగునీరుతో అధ్వానంగా మారడంతో 'మురికి కూపం... ప్రజలకు శాపం' అనే శీర్షికన మంగళవారం నమస్తే తెలంగాణలో వార్త కథనం ప్రచురితం అయ్యింద