Himasagar Express: కన్యాకుమారి నుంచి కాట్రాకు వెళ్లే హిమసాగర్ రైలును ఇవాళ రద్దు చేశారు. దక్షిణ రైల్వే ఇవాళ ఈ ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల వల్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో రైలును
This Week Movie releases | కూలీ, వార్ 2 సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతవారం అనుపమ పరదా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
నటి మధుశాలిని సమర్పకురాలిగా రూపొందిన రూరల్ లవ్స్టోరీ ‘కన్యాకుమారి’. ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించారు. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-మధురై, హైదరాబాద్-కొల్లం, హైదరాబాద్- కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్ట�
Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైళ్లను నడిపించ�
Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్ను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-కన్యాకుమారి-చర్
Tamil Nadu Governor | సెక్యులరిజం (Secularism) అనేది యూరోపియన్ దేశాల (Europion countries) కాన్సెప్ట్ అని, భారత్లో దాని అవసరం అసలే లేదని తమిళనాడు గవర్నర్ (Tamil Nadu governor) ఆర్ఎన్ రవి (RN Ravi) అన్నారు. తాజాగా కన్యాకుమారి (Kanyakumari) లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంట�
ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో తన 45 గంటల ధ్యానాన్ని శనివారం ముగించారు. మోదీ కన్యాకుమారిలో చేసింది ఫొటో షూట్ స్టంట్ అని.. అది ఆధ్యాత్మిక సందర్శన ఎంత మాత్రం కాదని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ధాన్యం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని గత 45 గంటల పాటు ధాన్యం చేశారు. ఈ నెల 30 నుంచి శనివారం వరకు ఆయన మూడురోజుల పాటు ధాన్య మండపంలోనే గడిపారు.
PM Modi: ప్రధాని మోదీ ధ్యాన ముద్రను వీడారు. 45 గంటల పాటు చేసిన ధ్యానం నుంచి ఆయన బయటకు వచ్చారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్మెమోరియల్లో మోదీ ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన తమిళ కవి తిరు
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం నుంచి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ భగవతీ అమ్మన్ ఆలయంలో పూజలు చేస్తారు. వివేకానంద రాక్ పక్�