కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ బుధవారం నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 3570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీ�
Lord Shiva | ‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
బైక్పై కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రయాణించడం సాధారణమే. అయితే ఒక ఎలక్ట్రిక్ బైక్పై (ఈవీ) కన్యాకుమారి నుంచి లడఖ్ వరకు ప్రయాణించారని, అది కూడా ఎక్కడా ఆగకుండా గమ్యాన్ని చేరుకున్నారంటే నమ్మగలమా?. ఈ అ
Kanyakumari | మద్యానికి బానిసైన ఓ భర్త తన స్నేహితుడితో కలిసి భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనను ఆమె కూతురు వీడియో తీసి.. పోలీసులకు పట్టించేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తిరుపతిలో వైసీపీ విజయం.. 13 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ, మే 2: పదమూడు రాష్ర్టాల్లో 4 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారం చేపట్టారు. కడపటి సమాచారం అందేసరిక
దక్షిణమధ్య రైల్వేజోన్| సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ప్రత్యేకంగా మరో ఐదు రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్పూర్-�
చెన్నై: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుకు తమిళ సంస్కృతిపై గౌరవం లేదని, కానీ తమిళనాడులో వారు చెప్పిందల్లా చేసిపెట్టే ఒక సీఎం మాత్రం ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ వి�