గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. సామాన్యుల ఇక్కట్లు, అవస్థలను అర్థం చేసుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల స�
ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఊరూరా సందడిగా సాగుతున్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు కండ్లద్దాలు, మందులు అందిస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎంపీపీ శశికళ అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట
ఉమ్మడి జిల్లాలో కంటివెలుగు శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. వైద్యారోగ్య సిబ్బంది ఊరూరా అవగాహన కల్పించడంతో ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా�
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,224 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
ప్రపం చ రికార్డు లక్ష్యంగా ప్రారంభమైన కంటివెలుగు కార్యక్రమం రెట్టింపు జోష్తో కొనసాగుతున్నది. 48 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య దాదాపు 98 లక్షలుగా నమోదైంది. ఈ లెక్కన మంగళవారం లేదా బుధవారంత�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీలు విశేషంగా ఆకర్షిలవుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, �
గ్రేటర్లో కంటి వెలుగు వైద్యశిబిరాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 27వ రోజు 27,249 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాలకు విశేష ఆదరణ లభిస్తున్నదని డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ అన్నారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమై నాటి నుంచి శుక్రవారం వరకు 1,74,520 మందికి నేత్ర పరీక్షల�
ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. 80వైద్య బృందాల సభ్యులు తమ కు కేటాయించిన గ్ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న కోరారు. గురువారం మండంలోని పెద్దతండా, కొత్తమొల్గరలో కంటివెలుగు శిబిరం నిర్�
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు అద్భుత కార్యక్రమ మని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుం బ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పేర్కొ న్నారు.
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా 6,528మందికి పరీక్షలు నిర్వహించి 1,131మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు డీహెచ్వో కృష్ణ తెలిపారు. దూరంచూపు సమస్య ఉన్న 585మందికి అద్దాల కోసం ఆర్డర్ పె ట్ట
ఈ విషయమై మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మన ప్రతిపక్ష నాయకులు నిండు పున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ మీద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేస్తున్నార’న్నారు.