తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది.. కంటి పరీక్షలు చేయించుకునే వారి కోసం అడ్డగుట్ట డివిజన్ పరిధిలో రెండు వైద్య శిబిరాలను ఏర�
కంటివెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్లో బుధవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.
ప్రజల అవసరాలను తెలుసుకుని పనులు చేసే నాయకులకే జనం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐదోవార్డు మజీద్వాడలో కౌన్సి
తెలంగాణలో ఎవరూ కంటి సమస్యలతో బాధపడరాదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ
అంధత్వరహిత తెలంగాణ నిర్మాణం కోసమే ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని చౌదర్పల్లిలో సోమవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభిం�
ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచే�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు నిరుపేద కుటుంబాలకు వరమ కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు. మండలంలోని పర్వతగిరి గ్రామంలో రెండో విడుత కంటివెలుగు శిబిరాన్ని శనివాం ఆయన పరిశీలించారు.
దృష్టి లోపాలను దూరం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యార్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, స
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమా న్ని ఈనెల 18న సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమానికి మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.