కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంట
కంటివెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాజేంద్రప్రసాద్, కంటివెలుగు జిల్లా నోడల్ అధికారి డాక్టర్ సుమిత్ర,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జీవరత్నం కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన సర్పంచ్�
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగుకు రెండ్రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను అదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కంటివెలుగు రాష్ట్ర ప్రోగ్రాం అధికారి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అధికారులను ఆదేశించారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి చరిత్ర సృష్టించిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
జనవరి 7 : కంటి వెలుగు కార్యక్రమం 100రోజుల పాటు నిర్వహిస్తున్నందున ఈ విషయంపై ఇంటింటికి అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులకు సూచించారు.
కంటి సమస్యలతో ఎవరూ ఇబ్బందులు పడవద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం పేదలకు వరంలాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు
ఈ నెల 18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతంచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ వైద్యం ప్రజల ముంగిటకు చేరింది. జిల్లాలో పేదలకు ప్రభుత్వం కా ర్పొరేట్ వైద్యం అందిస్తున్నది.