అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది. మసకబారిన కండ్లలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ జనవరి 18వ తేదీన మహత్తర కార్య�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 4,41,563 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,10,095 పురుషులకు, మహిళలకు 2,31,668 ఉన్నారు. ఇప్పటి వరకు 40,728 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 41,190
Kanti Velugu | అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు రెండో విడత కార్యక్రమం మరో మైలురాయిని అధిగమించనున్నది. సోమవారంతో కంటివెలుగులో నిర్వహించిన కంటి పరీక్షల సంఖ్య కోటిన్నరకు చేరనున
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్య�
మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 3,49,124 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,65,519 మంది కాగా, మహిళలు 1,83,605 మంది ఉన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు దేశానికి ఆదర్శకంగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని శు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 13,135 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,099 మందికి కంటి అద్దాలు అందజేశారు. 933 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల �
గ్రేటర్లో కంటివెలుగు 42వ రోజు 274 కేంద్రాల్లో 28,119 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3,422 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 2,298 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారుల�
కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణలో ప్రజల కంటి సమస్యలను నివారించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండోదఫా చేపట్టిన కంటి వెలుగు పథకం విశేష స్పందన లభిస్తున్నద�
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో కంటివెలుగు శిబిరాన్ని నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం సభ్యులు మంగళవారం సందర్శించారు.
కంటివెలుగు శిబిరాలు ఐదో రోజూ జోరుగా కొనసాగాయి. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన క్యాంపులు పరీక్షలు, అద్దాలు తీసుకునేందుకు వచ్చిన వారితో కిటకిటలాడాయి.
దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుక�