నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని యంత్రాంగం టార
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న జిల్లాలో కంటి వెలుగ�
గ్రేటర్లో కంటివెలుగు 41వ రోజుకు చేరుకుంది. సోమవారం 274 కేంద్రాల్లో 26,168 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 4032 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 2475 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారస�
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 79,776 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 17,435 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 10,329 మందికి ప్రిస్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులన�
ముథోల్ను మున్సిపల్గా ఏర్పాటు చేసేలా చూడాలని పురపాలక పట్టణ అభివృద్ధి సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి �
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం రెండో విడత కంటి వ
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నా రు. గురువారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలు�
సర్వేంద్రియానం నయనం ప్రధానమని, తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్వకంగా రెండో విడత కంటి వెలుగును చేపట్టిందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ముషీరాబాద్ నియోజకవర్గంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎనిమిది కంటి వెలుగు సెంటర్లలో ప్రజలకు కంటి వైద్య పరీక్షలు, మందులు పంపిణీ
సంపూర్ణ అంధత్వ నివారణే సీఎం కేసీఆర్ లక్ష్యమని కార్మి క శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి మొదటి రోజు ప్రజల అనూహ్య స్పందన లభించింది.జవహర్నగర్ కార్పొరేషన్, దమ్మాయిగూడ, ప
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ వేదిక అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, విజయన్, యూపీ మాజీ �