సిపిఐ అగ్ర నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతికి శనివారం ఆయన సంతాపం వ్యక్తం చేశ�
రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్న�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతూ.. కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోన
తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మావోయిస్టు కునపురి రాములు ఆశయ సాధకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. రాములు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం దాసిరెడ్డిగూడెంలోని స్మారక �
ఈ నెల 27 వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు దండుగా కదిలిరావాలని, ఈ సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్ల�
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామెల్ జోకర్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కారుకు రైతాంగం కష్టాలను కండ్లకు కట్టేందుకు ఈ నెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి �
బీఆర్ఎస్ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె �
అధికార కాంగ్రెస్ పార్టీకి కొందరు అధికారులు స్వామిభక్తి చాటుకుంటున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి చిహ్నాలను తొలగించే యత్నం చేస్తున్నారు.
2014 నుంచి నేటి వరకు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలందరికి అందుబాటులో ఉండి అండగా నిలిచానని.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని.. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఆలే�
రైతులు కాంగ్రెస్ చెబుతున్న 3 గంటల విద్యుత్ వైపు ఉంటారా.. లేక సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉచితంగా అందిస్తున్న 24 గంటల విద్యుత్ వైపు ఉంటారో ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల
రైతుల గోసను తీర్చింది బీఆర్ఎస్ ప్రభ్వుమేనని బీఆర్ ఎస్ పార్టీ జిలా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని పార్టీ కార్యాల యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి మం గళవారం సమావ
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తల్లి బూడిద సత్తమ్మ (85) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని స్వగ్రామం పారుపల్లిలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జనవరి 19న జిల్లాలో కంటి వెలుగ�