కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం మోత్కూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పార�
ఆయిల్ఫెడ్ నిర్దేశించుకున్న ఆయిల్పాం విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చిలోపు 75 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ను పూర్తి చేస్తామని సంస్థ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ �
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్తో వామపక్ష పార్టీలు కసితో పని చేయడంతో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 30వేల మెజార్టీతో గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లాకే�
కేంద్రం రూ.18 వేల కోట్ల కాం ట్రాక్టు ఇచ్చినందుకే తాను బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓ టీవీ చర్చా వేదికలో చెప్పడంతో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివ�
హైదరాబాద్ : నూతనంగా ప్రారంభించిన టీఎస్ ఆయిల్ ఫెడ్ వెబ్ అదేవిధంగా మొబైల్ ఆధారిత యాప్పై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. నగరంలోని పరిశ్రమ భవన్లో జరిగి�