నిరంతర విద్యుత్తో వ్యాపార, వాణిజ్యరంగాల్లో వెలుగులు.. జిరాక్స్ సెంటర్ మొదలు మాల్స్ వరకు.. అన్నింటా వెలుగుజిలుగులు చిరు వ్యాపారులకు వరంగా మారిన నిరంతర విద్యుత్ సరఫరా నాటి చీకటిని తలుచుకొని.. నేటి మార�
పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం తడిసిన ధాన్యం, నేలకొరిగిన పంటలు నేలరాలిన మామిడికాయలు పిడుగుపాటుకు జీవాల మృతి లింగంపేట/ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి/బీబీపేట్/కామారెడ్డి రూరల్/విద్యానగర్/రామార�
జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, నాయకులు నిజాంసాగర్/ ఎల్లారెడ్డి/ పిట్లం / గాంధారి/ బాన్సువాడ రూరల్/ బీర్కూర్, మే 4 : రైతుల మేలు �
ఎస్పీ శ్రీనివాస్రెడ్డి నాగిరెడ్డిపేట్లో 33 సీసీ కెమెరాలు ప్రారంభం నాగిరెడ్డిపేట్, మే 4 : ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రిచవచ్చని ఎస్పీ శ్రీనివాస్రెడ్�
విస్తృతంగా అవగాహన కల్పిస్త్తున్న వ్యవసాయ శాఖ పత్తి, పొద్దుతిరుగుడు, అపరాలు పండించాలని ప్రచారం వానకాలం సాగు అంచనాలు సిద్ధం చేసిన అధికారులు 5,09,398 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం నిజామాబాద్, మే 2 (నమస్తే తెలంగ�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లో సదుపాయాల కల్పన మన ఊరు-మన బడి’ని విజయవంతం చేయాలి ప్రజలు, ప్రజాప్రతినిధులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపు ప్రభుత్వ బడుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం వేల్పూర�
దేశంలో ఏ పంటకూ లేనంత డిమాండ్ ఉంది.. నిజామాబాద్ జిల్లాలో 55 వేల ఎకరాల్లో పంట సాగు లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెర్కిట్లో ఆయిల్పామ్ నర్సరీ పరిశీలన ఆర్మూర్, మే 2 : దేశంలో ఏ పంటకూ లేనం
కనిపించిన నెలవంక ముగిసినఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనల కోసం భారీ ఏర్పాట్లు విద్యానగర్/ ఇందూరు, మే 2 ;నెలవంక మెరిసింది. రంజాన్ పండుగ వచ్చేసింది. పుణ్యఫలాల పవిత్ర రంజాన్ మాసం 30 రోజుల ఉపవాస దీక్షలు.. షవ్వ�
విద్యానగర్, మే 2 : ‘మన ఊరు -మన బడి’ మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలలకు ఈ నెల 10వ తేదీలోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి వా�
డిచ్పల్లి, మే 2: మండలంలోని సుద్దపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డ�
అట్టహాసంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ ప్లీనరీకి తరలిన ఉమ్మడి జిల్లా నాయకులు కీలకోపన్యాసం చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై సర్వత్రా చర్చ నిజామాబాద్, ఏప్రిల్ 27, (నమస
హాజరు కానున్న వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాబ్ మేళాలో యువతకు సభాపతి సూచనలు బీర్కూర్/బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 27 : బాన్సువాడ మండల పరిధిలో �
దళితబంధు రాష్ట్ర పరిశీలకుడు లక్ష్మారెడ్డి గొర్రెలు, మేకల పెంపకం, పోషణపై అవగాహన షెడ్లు సిద్ధం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన నిజాంసాగర్, ఏప్రిల్ 27 : మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో దళితబంధు లబ్ధిదారులక
కామారెడ్డి/ నిజాంసాగర్/బీర్కూర్/ గాంధారి/ నాగిరెడ్డిపేట్/ఎల్లారెడ్డి, ఏప్రిల్, 27 : హైదరాబాద్లోని హైటెక్స్లో బుధవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా నేతలు, ప్రజ�