నిరంతరాయంగా తాగునీటి సరఫరా గడప గడపకూ కుళాయిల ద్వారా నీరు కొరత లేకుండా నీటి వసతి.. ఆడబిడ్డల గోసను తీర్చిన మిషన్ భగీరథ ఉమ్మడి జిల్లాలో 100 శాతం ఆవాసాలకు చేరుతున్న తాగునీరు నిజామాబాద్, జూన్ 10(నమస్తే తెలంగాణ
పేద విద్యార్ధుల పాలిట వరం ఇంగ్లిష్ మీడియం బోధన ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభం ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు కామారెడ్డి, జూన్ 10 : ఆంగ్ల మాధ్యమంలో బోధన విప్లవాత్మక నిర్ణయం.. ఇది పేద గ్రామీణ వ�
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 10;పల్లె.. ప్రగతిపథంలో దూసుకు�
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిజామాబాద్ రూరల్, జూన్ 10: ఉమ్మడి జిల్లాలో నేడు స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్సీ పర్యటించనున్నారు. జాతీయస్థాయిల�
ఈ పథకంతో ధనికులు కావాలి యూనిట్ల పంపిణీలో ఎమ్మెల్యేలు సురేందర్, షకీల్ నాగిరెడ్డిపేట్, జూన్ 10: దళితబంధు పథకం దళితులకు వరమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ
కేంద్రం కొర్రీలు పెట్టినా.. వెనుకడుగు వేయని సీఎం కేసీఆర్ సవాళ్లకు ఎదురొడ్డి రైతుకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లాలో 7.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రూ.1,545 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం
30 ఏండ్ల తర్వాత ప్రారంభం తక్కువ చార్జీలతో సేవలు పది నిమిషాలకో బస్సు ఖలీల్వాడి, మే 31: నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు చార్జీల భారం తప్పింది. నగరంలోని ఒక కాలనీ నుంచి మరోకాలనీకి ఆటో, ట్యా�
15 నిమిషాల ముందే ఆన్లైన్ రిజర్వేషన్ స్వైపింగ్తో టికెట్ల కొనుగోలు.. బస్సు బయల్దేరేముందు ఫోన్కు సమాచారం త్వరలో ఉమ్మడి జిల్లాలో సేవలందించనున్న ఐ-టిమ్స్ ప్రయాణికుల సమయం వృథా కాకుండా సరికొత్త విధానం ఖల
పలు మండలాల్లో కురిసిన వర్షం నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు బాధితులకు టీఆర్ఎస్ నాయకుల పరామర్శ రెంజల్/ముప్కాల్, మే 31: నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, ముప్కాల్ మండలాల్లో ఈదుర
పారిశ్రామిక ప్రగతి పరుగులు భారీగా పెరిగిన ఉపాధి అవకాశాలు ఉత్తరాదిలో కరెంట్ సంక్షోభం పని లేక తిండిగింజలకూ కటకట మన రాష్ర్టానికి పెరిగిన వలసలు జీవనోపాధి కోసం తెలంగాణకు రాక చేతినిండా పని దొరుకుతుందంటున్�
రేపటి నుంచే ఎగ్జామ్స్ ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 222 పరీక్షా కేంద్రాలు హాజరు కానున్న 34,918 మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విద్యానగర్, మే 2;పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం క�
వాహనాల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ నిజాంసాగర్, మే 21 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న దళితులకు దళితబంధు యూనిట్లను రెండో విడుత రెండు రోజుల కిందట పంపిణీ చేశారు. మొదటి విడుత 946 �
కలెక్టర్ జితేశ్ పాటిల్ విద్యానగర్, మే 21 :వివిధ నిర్మాణ దశల్లో ఉన్న గృహాలను కొనుగోలు చేయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రీబెడ్ సమావ�