కామారెడ్డి : కామారెడ్డిలో తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూ మహారాజా లాడ్జిలో గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకున్నారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడంతో సిబ్బం
హైదరాబాద్ : అఖిల భారత అటవీ అధికారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన ఎండీ మౌజం అలీఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అటవీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మౌజం అలీఖాన్�
RTC bus | ఎల్లారెడ్డి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న
కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఎం) శివారులో చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా
కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ స�
మార్చి నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సహా సంబంధిత శాఖల అధికారులు నేరుగా లబ్ధిదారు�
బీర్కూర్, మార్చి 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం సతీసమేతంగా మృ�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్�
Tandur | తాండూరు (Tandur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సంగం కలాన్ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుండడం, అటవీ ప్రాంతాలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కలప స్మగ్లర్ల అలజడి తగ్గ�
కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య�
రామారెడ్డి : భార్య భర్తల గొడవలు ఆ చిన్నారిని అనాథను చేశాయి. మనస్పర్థలతో చావే శరణ్యమని భావించిన దంపతులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారంరాత్రి చోటు �