ఉపాధి హామీ, సెర్ప్, మెప్మా ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశార
ఏది కల్తీ... ఏది స్వచ్ఛం, ఏది అసలు.. ఏది నకిలీ. ఏ వస్తువు కొన్నా ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతాయి. కష్టపడి కొనుగోలు చేసిన ప్రతి వస్తువు సరైన ధర, తూకం, నాణ్యత ఉండాలని వినియోగదారులు కోరుకుంటారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు హైదరాబాద్కు తరలివెళ్లి పుష్పగుచ్ఛాలను అందజే�
మార్చి నెలాఖరులోగా దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సహా సంబంధిత శాఖల అధికారులు నేరుగా లబ్ధిదారు�
దవాఖానలకు ఊపిరి పోసిన వేముల మనసున్న నాయకుడిగా మన్ననలు నేడు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జన్మదిన వేడుకలు కమ్మర్పల్లి, మార్చి 13: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు అఖండ మెజార్
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి, టీఎన్జీవోస్ అధ్వర్యంలో కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. లింగంపేట మండల కేంద్రం లోని మూడో వార్డులో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను టీఆర్ఎస్ యూత్ విభా�
నిజాం కట్టడాలు చరిత్రకు ఆనవాళ్లని, వందేండ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ మహిళాబంధు సంబురాలను జిల్లాలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు.