పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించొద్దు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డిలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన విప్ కామారెడ్డి, మే 17: కష్టపడితే ఏదైనా సాధ్యమే�
అన్నదాతకు ‘అకాల’ కష్టాలు తడిసి ముద్దయిన ధాన్యం రాశులు నేలవాలిన వరి పైర్లు బలమైన గాలులకు విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా కామారెడ్డి, మే 16: అకాల వర్షంతో ఉమ్మడి జిల్లాలో �
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సోమవారం ముస్లిములకు ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను పంపిణీ చేశ�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీ రెలు, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకులు అందజేస్తూ గౌరవిస్తున్నది.
ఆస్తి పన్ను వసూలుకు బల్ది యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెండింగ్లో లేకుం డా రెగ్యులర్గా ఆస్తిపన్ను కట్టే వారికి రాయితీలు కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆఫర్ ప్రకటించడం తో గృహ వినియోగదార�
కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా వాళ్ల పార్టీ చక్కదిద్దుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ సూచించారు.
ధరణి టౌన్షిప్లోని ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. కామారెడ్డిలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో గురువారం ధరణి టౌన్ షిప్ ప్లాట్ల వేలం నిర్వహించారు.