నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 24: జిల్లాలో జ్వరసర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతు�
విద్యానగర్, జనవరి 24 : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. ఓటు హక్కును పొందడానికి పద్దెనిమిది
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు.. కామారెడ్డి, జనవరి 21 : కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.చంద్రమోహన్ను నియమిస్తు చ
రూ.3.5 లక్షల సొత్తు స్వాధీనం.. పరారీలో మరో ఇద్దరు కామారెడ్డి టౌన్, జనవరి 21 : ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.3.5 లక్షల సొత్
బృందాలు ఇంటింటికీ తిరిగి పరీక్షించాలి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలు అందించాలి కలెక్టర్లతో వీసీలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు గ్రామానికో నోడల్
సీఎం కేసీఆర్ దార్శనికత..దక్షత కృష్ణ శిలల కమనీయతం..యాదాద్రి నిర్మాణం 2.5 లక్షల టన్నుల గురుజపల్లి కృష్ణశిల 4.30 ఎకరాల్లో ఆలయ నిర్మాణం గానుగ సున్నం, కారక్కాయ, బెల్లం మిశ్రమం యాలీ పిల్లర్ల సోయగం మకుటాయమానంగా సప్�
గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే తాడ్వాయి మండలంలో నలుగురు విద్యార్థుల గుర్తింపు లింగంపేట / తాడ్వాయి, జనవరి 18 : లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో బడిబయటి విద్యార్థుల గుర్తింపు సర్వే కొనసాగుతున్నట్లు మండల
తొలిదశలో బోధన్ – భైంసా మధ్య నిర్మాణం ఎన్హెచ్61కి అనుబంధంగా..మద్నూర్ నుంచి భైంసా వరకు రహదారి ఇప్పటికే ఫస్ట్ఫేజ్ సర్వే పూర్తిచేసిన ఎన్హెచ్ఏఐ.. త్వరలో టెండర్లు రెంజల్, జనవరి 18: జాతీయ రహదారుల నిర్మా�
లింగంపేట, జనవరి 18 : లింగంపేట మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది పలువురికి కొవిడ్ టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను డిప్యూటీ డీఎంహెచ్వో శోభారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా �
ఎల్లారెడ్డి రూరల్, జనవరి 18 : జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, లేకపోతే జరిమానా తప్పదని ఎల్లారెడ్డి ఎస్సై మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. ఎల్లారెడ్డి పట్ట
భిక్కనూర్ మాజీ జడ్పీటీసీ భూకబ్జా చేశాడని యువరైతు ఆత్మహత్యాయత్నం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి కామారెడ్డి, జనవరి 7: భిక్కనూర్ మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకుడు బండమీది సాయాగౌడ్తోపాటు మరో వ్యక్తి తమ భ
నిజామాబాద్లో ఒక్కరోజే 30,కామారెడ్డిలో 5 కేసులు నమోదు నిర్లక్ష్యం వీడాలంటున్న వైద్యాధికారులు ఖలీల్వాడి, జనవరి 6 : నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగి ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. జిల్లావ�
అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అసహనం ఆయా శాఖలు తీరు మార్చుకోవాలని సూచన వాడీవేడిగా కామారెడ్డి జడ్పీ సమావేశం కామారెడ్డి టౌన్, జనవరి 5: అధికారుల తీరుపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశా�