స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా-ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల సాధనకు బీసీలు సమిష్టిపోరుకు సిద్ధంకావాలని శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ద్రోహం చేస్తున్నాయని బీసీ సంఘాల నేతలు విమర్శలు గుప్పించారు. బీసీ సంఘాలు ఈ నెల 24న ధర్నాచౌక్లో తలపెట్టిన మహాధర్నా కోసం బుధవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో సన్న
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని కొత్తకుంటతండా గ్రామపంచాయతీకి చెందిన దాదాపు 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ ఎ�
గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవ�
ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఏఐసీసీ జాతీయ నాయకులతో కలిసి ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం కల్వకుర
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు వైన్స్ టెండర్లలో గౌడన్నలకు 25 శాతం వాటా ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయిం�
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలను దగా చేస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేష�
బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటి వరకు ఎన్నికల తెరువుకు పోవద్దన్న డిమాండ్తో కరీంనగర్లో ఈ న�
ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కోసం మన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ను బలిపెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కమిషన్ ని�
ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రస్తుతం ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవార
Congress | బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తొండి చేస్తే తడాఖా చూపిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించ�