కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోటా ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
Srinivas Goud | కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదట్నుంచి చెబుతున్నామని తెలిపారు. బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక�
ఇంజనీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు 10వేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవ
స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని కేంద్రానికి పంపి, 9వ షెడ్యూల్డ్లో చేర్చాలనే సాకుతో కాంగ్రెస్ సర్కారు కొత్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చిందని, పథకాలను ప్రభుత్వం ఎప్పట్నుంచి అమలు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. నిలదీశారు.
కాంగ్రెస్ సర్కార్ బీసీ వర్గాలపై వివక్షను మరోసారి బయటపెట్టుకున్నది. తాజాగా ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 3.7% నిధులనే కేటాయించి ఆ వర్గాల పట్ల తన నిర్లక్ష్యాన్ని నిరూపించుకున్నది. బీసీ సబ్�
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో బీసీలను వంచించాలని చూస్తున్నది. బీసీలను అణచివేయడం, వారిని నాయకత్వంలోకి రాకుండా అడ్డుకోవడం, అవమానించడం, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటం కాం
Congress | మాటలు కోటలు దాటుతాయి. డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లను ప్రకటిస్తారు.. తీర్మానాలు కూడా చేస్తారు.. కానీ అన్నీ కాగితాల మీదనే. ఆచరణలో ఒక్కటీ అమలు కాదు.
కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా కాంగ్రెస్ను వదలబోమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసి మంత్రివర్గంలో 42 శాతం పదవులను బీసీలకు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసకారి ప్రభుత్వమని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీలు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఆశజూపి హామీ ఇచ్చిందని, అధికారం ‘చేతి’కి చిక్కాక ద్రోహం తలపెట్టిందని దుయ్యబట్టారు. తాము అధికార
కాంగ్రెస్ పార్టీ తీరుపై బడుగులు భగ్గుమంటున్నారు. కుల గణన, రిజర్వేషన్లు సహా అనేక హామీల అమలులో మోసం చేసిన అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికలకు ముందు డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలపై కాంగ్ర�
ఘోర తపస్సు చేసి సంపాదించిన వరమే చివరికి భస్మాసురుడిని కాల్చి బూడిద చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ 2023 కామారెడ్డి డిక్లరేషన్లో హామీనిచ్చి గద్దెనెక్కిన కాంగ్�