బోధన్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కల్యాణ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా ప్రతీ నెల మ�
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండల కేంద్రంలో అత్యంత ఎత్తయిన గుట్టపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే ఆలయం ముస్తాబైంది. అతి పురాతనమైన �
TTD | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను టీటీడీ శనివారం ఆన్లైన్లో విడుదల చేసింది.
జోగుళాంబ ఆలయంలో బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే పట్టువస్ర్తాల�
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారి కల్యాణోత్సవం కన్నువలపండువగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక
భాగ్యనగరంలో (Hyderabad) ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఒక్కోవారం ఒక్కో ప్రాంతంల�
యాదగిరిగుట్టలో స్వయంభువుగా వెలిసిన నృసింహస్వామితో.. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ముక్కోటి దేవతల సాక్షిగా బ్రహ్మోత్సవ తిరుకల్యాణ సుముహూర్త ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి నయనానందకరంగా సాగింది. తూర్పు
Chervi Gattu | నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శనివారం తెల్లవారుజామున లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివ పా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలను నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. బుధవారం సాయంత్రం స్వామి వారిని గరుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు.
మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి-రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది.
భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి ప్రాంగణం కల్యాణ వేదిక వద్ద నిర్వహించిన కల్యాణోత్సవానికి