CM KCR Couple | కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు స్పీకర్ పోచా�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ‘ఇంద్రకీలాద్రి’ గుట్టపై వెలిసిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి సిద్ధమయ్యాడు. ఆలయంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున �
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పా టు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. శుక్రవారం మల్లన్న క్షేత్రంలో అడిషనల్ డీసీ�
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ వేడుకలకు ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించడంతో ఆలయ ఈవో ఆలూరి బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర�
బల్కంపేట రేణుకా ఎల్లమ్మ వారి కల్యాణ ఉత్సావాలు నేటి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పకడ్బందీగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే బల్కంపే�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం అర్చక స్వాములు ప్రారంభించారు. ప్రధానాలయ ప్రాకార కళ్యాణ మండపంలో స్వామి అమ్�
చంపాపేట : చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం భోగి పండగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొవిడ్ నిబంధన�