జిల్లా కేంద్రంలోని మంకమ్మ తోట వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూనీల సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండువగా సాగింది.
Venugopala Swamy Kalyanam | రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి దేవాలయ ఆవరణలోని కళ్యాణ మండపంపై వేణుగోపాల స్వామి రుక్మిణి, సత్యభామ కళ్యాణం కనుల పండువగా
దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 17న శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్ల�
Minister Talasani | హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 20 వ తేదీన నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తె�
కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వ�
పరిగి మండల పరిధిలోని సయ్యద్పల్లి గ్రామంలో ఆదివారం శివ పార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తుల మధ్య శివపార్వతుల కల్యాణం కనులపండువగా జరిగింది. పరిగి ఎమ్మెల్యే కొప్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఆలయంలో
నల్లగొండ జిల్లాలో నార్కట్పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని
ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయ ఆవరణలోని శేషప్ప కళావేదికపై శుక్రవారం గోదారంగనాథుల కల్యాణోత్సం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మ నేతృత్వం