హైదరాబాద్ : జులై 5 న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో దేవాదాయ, జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్ అధికార�
ఆమనగల్లు : మండలంలోని శెట్టిపల్లిలో అలివేలు మంగా సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుత్నున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. ఉత్సవ�
మొయినాబాద్ : పచ్చని తోరణాలు మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య చిలుకూరు బాలాజీ సన్నిధిలో గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. చిలుకూరులో ధనుర్మాసం చివరి రోజు గోదా కల్యాణం నిర్వహించడం అనవాయి
కడ్తాల్ : మండల కేంద్రంలోని భూనీలా సహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవం పురస్కరించుకుని ఆలయాన్ని కొబ్బరి, మామిడాక�
అన్నపురెడ్డిపల్లి:మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రధాన పురోహితుడు ప్రసాదాచార్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశార�
కొండాపూర్ : చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీవారి జన్మ నక్షత్ర శ్రవణా నక్షత్రం సందర్భంగా గురువారం సామూహిక కళ్యాణోత్సవం, మహాపుష్ప యాగాలను ఘనంగా నిర్వహ�
నిర్మల్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కన్నులపండువగా సాగింది. ఈ సందర�
బల్కంపేట ఎల్లమ్మ| నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని మంద్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్�
ములుగు : జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని దేవుని గుట్టపై హోలీ పర్వదినం సందర్భంగా శని, ఆదివారాల్లో నిర్వహించిన లక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజ�