సంగారెడ్డి శివారులోని వైకుంఠపుర దివ్య క్షేత్రంలో గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడి వరదాచార్యుల ఆధ్వర్యంలో కన్నులపండువగా కల్యాణోత్సవాన్ని నిర
శ్రీగోదా రంగనాథస్వామి వార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. గురువారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్గూడలో బాలానగర్ మాజీ కార్పొరేటర్ బ్రాహ్మణ వైష్ణవ సేవాసమితి అధ్యక్షుడు కాండూరి నరేంద
Komuravelli mallanna | కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆదివారం (నేడు) కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణ ఘడియలు సమీపిస్తుండడంతో ఆలయవర్గాలు మల్లన్న క్షేత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 18న స్వామి వారి కల్యాణోత్సవానికి పెండ్లి పనులను ఆలయ వర్గాలు ముమ్మరం చేశా�
మండలంలోని ఊకల్ నాగేంద్రస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామి వారికి అభిషేకం, అలంకరణ, మూలమంత్ర హోమాలను అర్చకులు సుదర్�
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని కన్నుల పండువగా.. అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈనెల 5 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 6 వ తేదీన జరిగే రథో�
హైదరాబాద్, జూన్ 30 : జలై 5న జరిగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన నిర్వాహకులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం గచ�
చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగిం ది. బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు.
Vontimitta | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట (Vontimitta) శ్రీకోదండరామయ్య కల్యాణానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో భక్తజనుల సమక్షంలో రాముల వారు సీతమ్మను కల్య