చనిపోయిన వ్యక్తికి మళ్లీ పెళ్లి జరిగినట్లుగా చిత్రీకరించి కల్యాణలక్ష్మి సొమ్ములు స్వాహా చేసిన సంఘటన మణుగూరు మండలం శివలింగాపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మణుగూరు మ�
ఆడపిల్లల పెళ్లి చేయలేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలో ఈదులూరు �
MLA Padma Rao Goud | గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు.
Kalyanalakshmi | కేపీహెచ్బీ కాలనీ, మే 2: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు వాగ్దానం చేశారని.. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న నేటికి తులం బంగారం ఇవ్వడం లే�
Rangareddy | కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తే.. తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తుంది తప్ప అమలు చేయడంలేదని మాచీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
MLA Talasani | ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని, ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
MLA Muta Gopal | : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదరణ పొందాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.