MLA Padma Rao Goud | గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు.
Kalyanalakshmi | కేపీహెచ్బీ కాలనీ, మే 2: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు వాగ్దానం చేశారని.. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న నేటికి తులం బంగారం ఇవ్వడం లే�
Rangareddy | కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తే.. తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తుంది తప్ప అమలు చేయడంలేదని మాచీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
MLA Talasani | ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని, ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
MLA Muta Gopal | : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదరణ పొందాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. క్రాప్ లోన్ కింద కల్యాణలక్ష్మి సొమ్మును జమ చేశ
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ప్రతి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ అంశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.