సిద్దిపేట జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ పోలీస్ పహారాలో జరిగింది. సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్లో మంగళవారం సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట పట్టణంలోని రేషన్ కార్డు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడదిన్నర అవుతున్నా ఇంకా కేసీఆర్ పెట్టిన రూ.లక్ష చెక్కులే ఇస్తున్నారని, రూ.లక్షతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారో అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డ�
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజులలో మహిళలకు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదో మహిళలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం ప్రదర్శించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోన�
Kalyana lakshmi | బీఆర్ఎస్ పార్టీ వాళ్లమనే కళ్యాణ లక్ష్మిచెక్కులు ఇవ్వలేదా అనే శీర్షికన బుధవారం నమస్తే తెలంగాణ వచ్చిన కథనానికి మునిపల్లి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇవాళ మండలంలో�
అర్హులందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని సా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంపైగా పూర్తి అయినా మాడ్గుల మండలానికి కల్యాణ లక్ష్మి కింద పేదింటి ఆడపడుచుల వివాహాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ రూ. లక్ష, తులం బంగారం ఇస్తామన్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్ల కల్యాణలక్ష్మి చెక్కులు రిజెక్ట్ కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రిజెక్ట్ కాని చెక్కులు ఇప్పుడు రిజెక్ట్ కావడం ఏమిటని ప్రశ్నిస�
ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట తాసీల్దార్ కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు సంబంధించిన 113 చెక్కులను
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కల్యాణ లక్ష్మి కిం�