రాష్ట్రంలోని సబ్బండవర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం తొలిపొద్దులో భాగంగా ఇల్లంతకుంట మండలం రేపాక, సోమ�
పేదల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో శనివారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశ�
తెలంగాణ రాష్ర్టాన్ని రాబోయే కాలంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతాం.. ఇది మా సంకల్పం... మీరిచ్చిన నిర్ణయం. బీజేపీకి నెత్తి..కత్తి ఏది లేదు. కళ్లబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుడే తప్ప కేంద్ర ప్రభుత్వం చేసేదేమ�
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల వద్దకు వచ్చి అబద్ధపు ప్రచారాల�
తెలంగాణలోని వనరులను మళ్లీ దోచుకునేందుకు విపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గత 70 ఏండ్లలో కాంగ్రెస్, ఇతర పార్టీలు తెలంగాణను గుడ్డిదీపం చేశాయని దుయ్యబట్టా
కల్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం పంపిణీ చేశారు.
అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగ�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ విమర్శించారు. రాష్టం నుంచి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు తీసుకుంటున్న కేంద్రం.. రాష్ట్ర అభివృద్ధి నయా పైసా నిధులు కూడా ఇవ్�