కల్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం పంపిణీ చేశారు.
అన్ని వర్గాల సంక్షేమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాగ�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ విమర్శించారు. రాష్టం నుంచి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు తీసుకుంటున్న కేంద్రం.. రాష్ట్ర అభివృద్ధి నయా పైసా నిధులు కూడా ఇవ్�