Kalyanram | నందమూరి కల్యాణ్రామ్ నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటైర్టెనర్ ‘ఎన్ఆర్కే 21’(వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
Kalyan Ram | ఇండియన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు నందమూరి కళ్యాణ్ రామ్. ఓ వైపు నటుడిగా.. మరోవైపు నిర్మాతగా కొనసాగుతూ సక్సెస్ఫుల్గా కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఈ స్టార్ యాక్టర్ వన్ ఆఫ్
నందమూరి కల్యాణ్రామ్ ఇప్పటికి హీరోగా 20 సినిమాలు పూర్తి చేశారు. ఆయన 21వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అశోక్వర్ధన్ ముప్పా, సునీల్ బల
NKR21 | బింబిసార తర్వాత నందమూరి కల్యాణ్రామ్ (Nandamuri Kalyan Ram) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి NKR21. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే NKR21 అనౌన్స్ మెంట్ పోస్టర్లో పిడికిలి బిగించి ఉన్న కల్యాణ్ రామ్ చేతిప�
హీరో కల్యాణ్రామ్ త్వరలో ‘మెరుపు’లా రానున్నారా? అంటే ఫిల్మ్ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచా�
సీనియర్ నటి విజయశాంతి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. కర్తవ్యం, పోలీస్లాకప్, శత్రువు, సూర్య ఐపీఎస్.. ఇలా పలు చిత్రాల్లో ఆమె పోలీస్గా మెప్పించారు.
నందమూరి కల్యాణ్రామ్ 21వ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను ఎన్టీయార్ జయంతి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బసు�
టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీ�
గడిచిన క్షణాన్ని లక్షణంగా వినియోగించుకుంటే.. వర్తమానం సలక్షణంగా సాగుతుంది. భవిష్యత్తు విలక్షణంగా ఉంటుంది. ఈ సత్యాన్ని సినిమాకు అన్వయిస్తే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఏకకాలంలో ప్రేక్షకుడిని భూత, భవిష్
‘సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది హాలీవుడ్ నటి ఎల్నాజ్ నోరౌజీ. నందమూరి కల్యాణ్రామ్ నటించిన ‘డెవిల్' చిత్రంలో ఈ భామ ప్రత్యేక గీతంలో మెరిసింది.
“డెవిల్' చిత్ర విజయంతో మా రెండేళ్ల కష్టం ఫలించింది. 1940 బ్యాక్డ్రాప్లో సినిమా చేయడం అంత సులభం కాదు. దర్శకుడు ఏడాది పాటు ఈ కథతో ప్రయాణం చేశాడు’ అన్నారు కల్యాణ్రామ్.