నీలగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ఆర్డీఓ కార్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో మొదటగా రెండు హామీలను అమలు చేయడమే కాకుండా వంద రోజుల్లో మిగతా హామీలను కూడా పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు.
వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం మర్పల్లిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాపతి హాజర
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్లో తహసీల్దార్ ముంతాజ్ అధ్యక్షతన నిర్�
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కోరారు. జగిత్యాల పట్టణానికి చెందిన 71 మంది లబ్ధిదారులకు ఆదివారం ఆయన తహసీల్ ఆఫీస్�
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. శనివారం జగిత్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన 21 మందికి, జగిత్యాల అర్బన�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం బీర్పూర్లోని రైతు వేదిక ఆవరణలో 14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ �
బీఆర్ఎస్ సర్కారుతోనే మహిళా సాధికారత సాధ్యమని, అందుకోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని వల్లంపట్ల, కిష్టారావు పల్లి గ్రామాల్లో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల ను ఎ�
ప్రజలకు రవాణా సేవలందించే ఆర్టీసీకి రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్ నుంచి మనూరు మండలం బోరంచ మీదుగా సికింద్రాబాద్కు బస్సు సేవలను