చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మండలంలోని సూరారం గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించనున్న చేనేత భవనానికి భూమిపూజతో పాట�
అభివృద్ధికి ఐకాన్లా నిలిచింది ఖమ్మం నియోజకవర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీని రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి అభివృద్ధిని చూసి స్వయంగా సీఎం కేసీఆరే అచ్చెరువొందారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమప్రాధాన్యమిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సిరికొండలో క్రిస్మస్, నూతన సంవత్సర విందున�
ప్రజల ఓట్లతో గెలిచి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తమదేనని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం చేశారు. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో 1.13 కోట్లతో చేపట్టే బ్రిడ్జి మరమ్మతు పనులు, ప్ర�
రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలందరికీ టీఆర్ఎస్ సర్కారు అండగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ పథక�
పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
ప్రజల సహ కారంతో నిర్మల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఈద్గాం నుంచి కౌట్ల (కే) వరకు చేపట్టి�