MLC Kavitha | హయత్నగర్, ఫిబ్రవరి 18 : హయత్నగర్ మండల కార్యాలయంలో నూతనంగా పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ప్రతిష్టించిన రేణుక ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక �
తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరుపుకొన్న వేడుకల్లో బీఆర్ఎస్ శ్ర
నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, శ్రీలత దంపతుల కుమారుడు శ్రీకర కపర్ది శర్మతో గౌరీభట్ల శారదాప్రసాద్, విరజ దంపతుల కూతురు మనస్విని వివాహ మహోత్సవం ఆదివారం సిద్దిపేటలో వైభవంగా జరిగింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ‘ఎక్స్'లో అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచరుల ఖాతాలను సదరు సోషల్ మీడియా సంస్థ రద్దు చేసింది. నియమ నిబంధనలు పాటించక పోవడంతో ఈ మేరకు చర్యలు చేపట్టిన
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా తగ్గినట్టు, ఓసీల జనాభా పెరిగినట్టు కనిపిస్తున్నదని, అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకు�
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన రత్నాకర్ వాహనంలో పీడీఎస్ బియ్�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఫొటోలను మార్ఫింగ్ చేసి హేళన చేసేలా ప్రచారం చేసిన వారిపై
సీఎం రేవంత్రెడ్డి తనలో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలాలతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఆమె ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజా�
భారతదేశ సామాజిక ముఖచిత్రం కులం పునాదిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని కులాలకు, తరగతులకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభు�
Kavitha | ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. తనిఖీల అనంతరం మనీలాండరిం