సింగరేణి కార్మికులకు ముందస్తు దసరా కానుకగా సీఎం కేసీఆర్ లాభాల వాటా ఇవ్వాలని నిర్ణయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాలపై 32 శాతం వాటా ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది.
MLC Kavitha | హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలి
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు గుట్టపైకి రానున్నారు. అంజన్న ఆలయంలో అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస�
రాష్ట్ర ప్రజల అవసరాలను సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా అర్థం చేసుకొని తీర్చుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆపదలో ఎవరున్నా.. నేనున్నానంటూ ఆదుకొనే నాయకుడు మన కేసీఆర్ అంటూ.. ఆమె ట్వీట్ చే�
MLC Kavitha | కేంద్ర ప్రయోజిత పథకాల పేర్లను మారస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Kavitha letter to Modi | చేనేతపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలన్న డిమాండ్తో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ రాశారు. చేనేత వృత్తినే నమ్ముకుని జీవితాలు కొనసాగిస్తున్న వారికి అండగా ని�
రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం శాసనమండలి, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది.
ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి (Parliament Building) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు.
అన్నదాతపై మోదీ సర్కారు పగ చిన్న, సన్నకారు రైతుల నుంచే కొనుగోలు మిగిలిన రైతులకు 5 ఎకరాల వరకే పరిమితి.. అంతకు మించిన పంట తీసుకోరు ప్రతి గింజా కొంటామని గతంలో గప్పాలు ఇప్పుడేమో అధిక నిల్వల పేరిట పరిమితులు! మొన్
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో నాలుగోరోజూ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శిలామయ, లోహమయ మూర్తి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహా కుంభాభిషే�
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే �
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు.