రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో బుధవారం శాసనమండలి, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో అసెంబ్లీ ప్రాంగణం కళకళలాడింది.
ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి (Parliament Building) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు.
అన్నదాతపై మోదీ సర్కారు పగ చిన్న, సన్నకారు రైతుల నుంచే కొనుగోలు మిగిలిన రైతులకు 5 ఎకరాల వరకే పరిమితి.. అంతకు మించిన పంట తీసుకోరు ప్రతి గింజా కొంటామని గతంలో గప్పాలు ఇప్పుడేమో అధిక నిల్వల పేరిట పరిమితులు! మొన్
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో నాలుగోరోజూ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శిలామయ, లోహమయ మూర్తి, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహా కుంభాభిషే�
వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్లు అసలు తెలంగాణ బిడ్డలేనా? అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే �
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత క్రికెట్ టోర్నీని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు(ఈనెల 13) సందర్భంగా ఓయూ విద్యార్థులు, టీఆర్ఎస్వీ నిర్వహిస్తున్న కల్వకుంట్ల కవ
మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్లోని గౌరీశంకర్ కాలనీలో మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కల్యాణలక్ష్మి లబ్ధిదారురాలు శైలజ ఇంట్లో భోజనం చేశారు. ప్రభుత్వ ఆర్థికస�
విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక- సారక జాతరపై తెలంగాణ జాగృతి రూపొందించిన డాక్యుమెంటరీని శనివారం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ స