బెదిరింపులకు భయపడేదే లేదు.. అలాంటి వారు రాజకీయ నేతలైనా, అధికారులైనా వారి పేర్లను పింక్ బుక్లో రాస్తున్నాం.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవ�
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనమందరం నిలబడి ఉన్నామంటే అది కేవలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భిక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖైరతాబాద్లోని బడా గణేశ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళుల�
MLC Kavitha | అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా బీఆర్�
MLC Kavitha | హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్లోని ధ్యానాంజనేయ స్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న స్వామికి ప్రత్యేక పూజల�
రాష్ట్ర అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఈ నెల 11న ఆయన జయంతిలోగా విగ్రహ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇద�
MLC Kavitha | అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్�
ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా కాలంలో విద్యారంగం దివాలా తీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం ఆ పార్టీ దివాలాకోరుతనాన్ని నిరూపించు�
MLC Kavitha | రేవంత్ రెడ్డి ఫ్లయిట్ మోడ్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సాధించుకొచ్చింది ఏమీ లేదని ఎద్దే�
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలని ప్లకార్డ్సుతో మంగళవారం శాస�
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో వేర్వేరు బిల్లులు పెట్టడం తెలంగాణ జాగృతి విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంతిమ లక్ష్యం చేరేవరకు విశ్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, చాకలి (చిట్యాల) ఐలమ్మ మనుమడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రాంచంద్రం(76) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. రాంచంద్రం 1953లో ఐలమ్మ పెద్ద కుమారుడు చిట్యాల కట్టెల సోమయ్యక�
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించారు.
‘సమాజానికి అన్నం పెట్టే రైతుల గోడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అస్సలే పట్టదు. ప్రభుత్వానికి దేనిపైనా ఆలోచన లేదు. ప్రధానంగా జల విధానంపై స్పష్టత లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలడం ఖాయం’ అని ఎమ్మెల్సీ
రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతర మూడో రోజూ జన సంద్రంగా కనిపించింది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 5 లక్షల మంది స్వామిని దర్శించ�