కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తే తాము ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ మ్యాకల రవి అన్నారు. వేములవాడ అర్బన్ మండలం ఆరేపల్లి బ్రిడ్జిపై కేసీఆర్ చిత్రపటంతో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెల
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. సీబీఐ విచారణ తెలంగాణ
వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోవడంతో ఎడారిలా మారుతున్న ఎస్సారెస్పీకి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం జలాలతో జీవం పోసింది. ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరందించి రైతులను ఆదుకున్నది.
Kaleshwaram | శత్రువుకు శత్రువు... మిత్రుడు అన్నట్టు సంవత్సరన్నర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తూ వచ్చింది.
గత ఏడాదిన్నరగా రేవంత్రెడ్డి పరిపాలన, వ్యక్తిగత వ్యవహరణ ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ వాదులు, పార్టీ అధిష్ఠానం గమనిస్తున్న విషయమే. వారు గమనిస్తున్నారనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్న
తెలుగు రాష్ట్రాలు... ఒకే నది... అదీ గోదావరి! రెండూ సాగునీటి ప్రాజెక్టులే... కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది మాత్రం రెండు నాల్కల వైఖరి. ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రంవాల్
‘కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే దిక్సూచి. ఆలాంటి ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేకుండా సీఎం, మంత్రులు మాట్లాడుతున్నరు. లక్ష కోట్లు వృథా చేశారని, పైసలన్నీ గోదావరిలో పోశారని ఆరోపిస్తున్నరు. ప్రకృతి విపత్తుతో �
కాళేశ్వరం ప్రాజెక్టులో సరిపడా నీళ్లున్నా.. అసమర్థ, అవగాహన లేని పాలకుల వల్ల దేవాదుల రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజీకి చేరాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.
Kaleswaram | మేగిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram project) మొత్తం కొట్టుకుపోయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి( MLA Pra
వ్యవసాయంపై ఒక మంత్రికీ అవగాహనలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగి న వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని నిలదీశారు.
‘తలాపునా పారుతుంది గోదారీ.. నీ చేను నీ చెలుక ఎడారి’ అంటూ తెలంగాణ ఉద్యమంలో పాటలు కైగట్టి పాడుకున్నాం. నీళ్ల విషయంలో తెలంగాణ పడుతున్న గోసను చూసి దేశమే కన్నీళ్లు పెట్టుకున్నది.
గోదావరి నది మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది 9,
జూలై 15న తెలంగాణ ట్రాన్స్కోలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కె.రఘు, జూలై 16న కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్టు పత్రికల్ల�