బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అన్నివేళలా కంటికిరెప్పలా.. రక్షణ కవచంలా నిలబడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీఎంపీ వినోద్కుమార్ (Boinapally Vinod Kumar) డిమాండ్ చేశారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని, కాలయాపన చేయకుండా పనులు ప్రారంభించాలన్నారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముందు చూపులేని ముఖ్యమంత్రి చేతకాని తనం వల్ల వచ్చిన కరువని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువని ధ్వజమెత్తారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రైతాంగం పడ్డ బాధలు వర్ణనాతీతం. దగా పడ్డ తెలంగాణలో నాడు పల్లెకో బోర్ల రామిరెడ్డి, ఊరికో ఉరికొయ్యలకు వేలాడే రైతన్న ఉండేవాడు. తెలంగాణలో నాడు పాడువడ్డ ఊర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరాలయంలో (Kaleshwaram) గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి త్రివేణి సంగమం.. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిష
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ (Kamanpur) మండలంలోని స్వయంభూగా నల్ల రాతి బండ పై ‘వరాహ’ రూపంలో వెలిసిన ఆదివరాహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకుంది. స్వామి వారి క్షేత్రం చుట్టూ ప్రదక్షణాలు చేసి, అలాగే ఆ�
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాం�
సూర్యాపేట జిల్లా పరిధిలోని శ్రీరాంసాగర్ ఫేజ్-2 ఆయకట్టు రైతులు ఏడేండ్ల తరువాత కరువును ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్�
MLC Kavitha | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు వంద కి.మీ. పొడవునా గోదావరిని బీఆర్ఎస్ ప్రభుత్వం సజీ�
మేడిగడ్డ బరాజ్ పనికిరాదంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రచారం అంతా వట్టిదేనని తేలిపోయింది. ఎన్డీఎస్ఏ నివేదిక సాకుతో కాలయాపన చేస్తున్నదని స్పష్టంగా రూఢీ అవుతున్నది. తాజాగా కాళేశ్వరం కమిషన్ ఎదుట �
సుందిళ్ల బరాజ్ వద్ద సీపేజీ సమస్యను పరిష్కరించామని, గ్రౌంటింగ్ పూర్తి చేశామని నవయుగ నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పష్టంచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన మేరకు సాంకేతిక పరీక్�
‘కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ప్రాధాన్యంగా సాగునీటి అవసరాలు తీర్చడం.. ఫలితంగా పంటల దిగుబడులు పెరిగి రైతుల సంపద సృష్టి జరగాలన్నది ప్రధాన ఉద్దేశం. మలి ప్రాధాన్యంగా భూగర్భ జలాలు పెరిగి తాగునీటి అవసరాలు తీరడం.