Harish Rao | కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
Chandrababu | తెలంగాణ నుంచి నీళ్ల తరలింపుపై మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రలకు తెరలేపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఎండబెట్టే పన్నాగానికి పదునుపెట్టారు. వివ�
కాళేశ్వరం ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయకసాగర్ నుంచి ఇల్లంతకుంట మండలం, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి వరకు కాలువ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లాలోని (Sircilla) పెద్దలింగాపూర్లో ర
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) సొరంగం ప్రమాదానికి కారణం కేసీఆర్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఎస్ఎల్బీసీలో సెంటీమీటర్ సొరంగం తవ్వడం �
KTR | కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగుట్ట తండాలో రైతులను కలిశారు
మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభ
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అన్నివేళలా కంటికిరెప్పలా.. రక్షణ కవచంలా నిలబడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీఎంపీ వినోద్కుమార్ (Boinapally Vinod Kumar) డిమాండ్ చేశారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని, కాలయాపన చేయకుండా పనులు ప్రారంభించాలన్నారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముందు చూపులేని ముఖ్యమంత్రి చేతకాని తనం వల్ల వచ్చిన కరువని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువని ధ్వజమెత్తారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రైతాంగం పడ్డ బాధలు వర్ణనాతీతం. దగా పడ్డ తెలంగాణలో నాడు పల్లెకో బోర్ల రామిరెడ్డి, ఊరికో ఉరికొయ్యలకు వేలాడే రైతన్న ఉండేవాడు. తెలంగాణలో నాడు పాడువడ్డ ఊర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరాలయంలో (Kaleshwaram) గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి త్రివేణి సంగమం.. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిష
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ (Kamanpur) మండలంలోని స్వయంభూగా నల్ల రాతి బండ పై ‘వరాహ’ రూపంలో వెలిసిన ఆదివరాహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకుంది. స్వామి వారి క్షేత్రం చుట్టూ ప్రదక్షణాలు చేసి, అలాగే ఆ�
భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాం�