యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్ద�
‘ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఏమొస్తది? అదే ఎండబెడితే ఇసుక తోడచ్చు.. కోట్లాది రూపాయలు దండుకోవచ్చు’ అన్నదే నేటి కాంగ్రెస్ సర్కారు విధానమని స్పష్టమవుతున్నది. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఎంత ఖర్చయినా పునరుద్ధ�
గోదావరి తల్లి కన్నీటి గోస పేరుతో మహా పాదయాత్ర చేపట్టామని.. కేసీఆర్ కాళేశ్వరం ధర్మ సంకల్పమే తనను ప్రతీ అడుగు వేయించిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ త
‘అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను భూమి మీదికి సురక్షితంగా రప్పించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నేటి తరుణంలో.. కాళేశ్వరం మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్లక�
కాంగ్రెస్ 15 నెలల పాలనలో సాగునీరు, తాగు నీరు ఇవ్వకుండా అటు రైతులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కన
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పనులు కొనసాగుతుండగా, పనులు పూర్తైనట్టు సర్టిఫికెట్ జారీచేసిన ఇంజినీర్లను విచారించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి (Narayanpet-Kodangal Lift) నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ�
ఎండల వల్లే రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా పండాయని, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయని చెప్పారు.
KTR | కాంగ్రెస్ పాలనలో రైతన్నలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సాగుకు సరిపడా విద్యుత్, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో అన్నదాతలు దుర్భ�
కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి వరిసాగు చేస్తున్న రైతన్నలకు కన్నీరే దిక్కయింది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీళ్లు వదలకపోవడంతో సాగునీరు అందక పొట్ట దశకు వచ్చిన పంట కండ్లముందే ఎండిపోయింది. దీంతో చేసే
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి, గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభ�
Harish Rao | కాంగ్రెస్ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
KTR | అసమర్ధ కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన రైతు స్వర్గీయ జెల్ల దేవయ్య కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం