కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు ఆదివారం నాలుగో రోజు భక్తులు పోటెత్తగా, సరైన వసతులు లేక ఇబ్బంది పడ్డారు. ఆలయంలో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. విసుగు చెంది ఈవోకు వ్యతి
కాళేశ్వరంలో సర్వస్వతీ పుష్కరాల నిర్వహణ సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ధర్మదర్శనం కోసం నిలబడిన భక్తుల క్యూలైన్ ఎంతకూ కదలకపోవడం.. అధికారి పార్టీ నాయకులు తమ అనుచరులు, బంధువులకు నేర
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన భక్తులు ట్రాఫిక్ సమస్యతో విలవిల్లాడుతున్నారు. శనివారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
కాళేశ్వరంలో (Kaleshwaram) సరస్వతి పుష్కరాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సరస్వతి ఒడిలో పుష్కర స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి సరస�
కాళేశ్వరంలో (Kaleshwaram) అకాల వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా వీఐపీ ఘాట్, ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. భారీ ఈదురుగాలులకు అక్కడక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు చినిగి రోడ్డుపై పడ్డాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణీ సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యా
కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రాన త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వేద మంత్రోచ్ఛారణలతో �
గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా పిలువబడే సరస్వతీ నది ఉద్భవించిన ప్రాంతంలో గురువారం ఉదయం 5.44 గంటలకు సరస్వతీ పుషరాలు వేద మంత్రోచ్ఛారణలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే త్రివేణి సంగమ తీ
Congress Party | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాల్లో భాగంగా వీఐపీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహన్నీ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న క్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కా
కాళేశ్వరంలో నేటినుంచి పన్నెండురోజులపాటు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి గురువారం పుష్కరాలను ప్రారంభించనున్నారు.
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలప్పుడు నదీస్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటారు. సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుందని చెబుతారు. అందులోనూ ఇటీవల జరిగిన కాశీలోని ప్రయాగరాజ్ కన్నా త్రివేణి సంగ