కేసీఆర్ నిబద్ధత మీద బురద జల్లాలనే కుట్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో ఆడిన డ్రామాలన్నీ బెడిసికొట్టడంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇక ఢిల్లీలో మరో నాటకానికి తెరలేపాలని నిర్ణయించింది.
కాలం శానా గొప్పది
అబద్ధాల మీద పొద్దు గడపలేమని
చెంప చెల్లుమనిపించింది
కాని కాలాన కరువునేలకు
కాసిన్ని నీళ్లియ్యాలని
నియ్యత్గా కేసీఆర్ చేసిన
భగీరథ ప్రయత్నం
కోట్ల ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ.94,413 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తగ�
కాళేశ్వరం పై ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవని బీఆర్ఎస్ సైదాపూర్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య అన్నారు. సైదాపూర్ మండలకేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Cabinet Meeting | కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని, అది కూలిపోయిందని రెండున్నరేండ్లు పండబెట్టి, ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించి రైతులకు సాగు నీళ్లు అందిస్తే.. తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ హీరో అవుతారని రాష్ట్ర
కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునివ్వడంతో రెండో రోజైన గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, �
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలోని న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం
కాళేశ్వరంపై చెప్పుడు మాటలతో తప్పుడు నివేదిక రాసిన కమిషన్ కథ కంచికి చేరింది. రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఆ విచారణ బుడగ పేలిపోయింది. ఆ నివేదిక నిరర్థకమని తేలిపోయింది. తప్పుడు నివేదిక ఆధారంగా ఎలాంట
Anjaneya Goud : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావులపై దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం తీవ్ర అభ్యంతరకరమని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చై�
మునిపల్లి, ఏప్రిల్ 23 : కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై చర్యలు వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని ఆందోల్ మాజీ ఎమ్మ