మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది.
Kaleshwaram | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంప�
జనవరి 6న స్వయం ప్రకటిత సాగునీటి మేధావి వెదిరె శ్రీరాం గోదావరి, కృష్ణా జలాలపై రెండవసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి హైదరాబాద్ తరలివచ్చాడు. జనవరి 3న కాంగ్రెస్ మోసాలను, అబద్ధాలను, వక్రీకరణలను త�
Chandrababu | ‘గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయి. గోదావరి నీళ్లు పుషలంగా ఉన్నాయి. గోదావరి నీళ్లను తెలంగాణ వాడుకున్నా ఏనాడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రా�
ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులపై పనిఒత్తిడి పెరుగుతున్నదని కాళేశ్వరం ఇన్చార్జి సీఈ శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. ప్రభుత్వం గతంలో మాదిరిగా సంప్రదాయాలను పాటించడం లేదని తెలిపారు.
దేశ వ్యవసాయానికి విత్తనాలు ప్రాణం. రైతు చేతిలో ఉన్న విత్తనమే రేపటి ఆహార భద్రతకు.. జీవవైవిధ్యానికి.. వ్యవసాయ స్వయం ప్రతిపత్తికి మూలాధారం. అలాంటి కీలక రంగాన్ని నియంత్రించాల్సిన విత్తనాల ముసాయిదా బిల్లు- 2025 �
రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదని, పక్కా మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. నాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేసిన దుండగులు.. నేడు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెపలాడింది. మూడో విడత ఎన్నికల్లో 1,010 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందాడు. కేసీఆర్ కాళేశ్వరం
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవుపలికారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి తీసుకున్న అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టు తెలిసింది.
‘నేను సచివాలయానికి రావడం లేదు. మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే నడిపిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపిస్తున్నారు. అవును, కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేను సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుక
‘తమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించవచ్చు. బరాజ్ నిర్మించి చూపిస్తాం. కేసీఆర్ కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. లక్ష కోట్లు వృథా చేశారు’ ఇదీ ఢిల్లీ నుంచి