Varuna Yagam | ఒకవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వేలాది క్యూసెకుల నీరు పరవళ్లు తొకుతూ సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిసిపట్టాల్సిన పాలకులు ఆకాశం దిక్కు చూస్తూ హోమాలు జరిపిస్తూ వానలు కురిపించాలని దేవున్ని వేడుకుం�
పదేండ్లుగా వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులకు ఈ సారి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడేండ్ల తర్వాత వరదకాలువ బోసిపోవడం, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రమే అని చెప్పడంతో నిరాశ చెందారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అమాయక ప్రజలను నిండా ముంచాడు. పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ముతో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని కొంతమంది ప్లాట్లు కొనుగోలు చేశారు. మరికొంత మంది భవిష్యత్లో తమ సంతానానికి ఉప�
ఎల్లంపల్లి డ్యామ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.. నాటి కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేస్తే.. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పూర్తిచేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డ�
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్య
‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదు.. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పియర్లు కాదు.. ఒక బళార్ధక సాధక ప్రాజెక్టు పేరు కాళేశ్వరం.. ఆ కాళేశ్వరంలో అంతర్భాగమే మేడి�
Kaleshwaram | ఒకే వరదకాలువ. ఏకకాలంలో ఎగువనున్న ఎస్సారెస్పీ వైపు, దిగువన మధ్యమానేరు వైపు గోదావరి జలాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు. గడిచిన మూడు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్త
కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ‘ఎస్సారెస్పీ పునర్జ్జీవ’ పథకంతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. మూడు రోజులుగా ఎల్లంపల్లి
సిరిసిల్ల మెట్ట రైతులు ఆగమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా ఎల్నినో ప్రభావంతో సరిగ్గా వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక అవస్థలు పడ్డారు. కొద్దిరోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
రాష్ట్రంలో రెండున్నరేండ్లుగా అధికారంలో ఉన్న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న అబద్ధాలు పటాపం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లను అక్టోబర్ నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ �
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు సీడబ్ల్యూసీ (CWC) కాళేశ్వరం స్టేషన్ వద్ద గోదావరి నీటిమట్టం 11
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమం గా పెరుగుతోంది. గోదావరి-ప్రాణహిత నదులు కలిసి 1,54,700 క్యూసెకుల నీటితో ప్రవహిస్తున్నాయి. ప్రస్తు తం నది 6.78 మీటర్ల ఎత్తులో