Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర సంస్థలు హైకోర్టుకు నివేదించాయి. ప్రాజెక్టు నిర్వహణ అంటే మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు మరమ్మతులు, ప్రాజెక్టును �
కాళేశ్వరం బరాజ్లు సురక్షితమని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నివేదిక ఇవ్వడం రేవంత్ సర్కార్కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ధ్వజమెత్తా
ఆంధ్ర సీఎం చంద్రబాబు మెప్పు కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని, పోతిరెడ్డిపాడుకు నీరు తరలించుకుపోతూ సాగర్కు చుక్క నీరు రాకుండా కుటీల ప్రయత్నాలకు పాల్పడుతున్నారని, �
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును లక్ష్యంగా చేసుకొని ఇటీవల చేసిన ‘క్షుద్ర పూజల’ ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయికి ఏమాత్రం తగవన్న భావన రాష్ట్ర మంత్రివర్గంలో వ్యక్తమైంది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రే�
Varuna Yagam | ఒకవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వేలాది క్యూసెకుల నీరు పరవళ్లు తొకుతూ సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిసిపట్టాల్సిన పాలకులు ఆకాశం దిక్కు చూస్తూ హోమాలు జరిపిస్తూ వానలు కురిపించాలని దేవున్ని వేడుకుం�
పదేండ్లుగా వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులకు ఈ సారి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడేండ్ల తర్వాత వరదకాలువ బోసిపోవడం, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రమే అని చెప్పడంతో నిరాశ చెందారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అమాయక ప్రజలను నిండా ముంచాడు. పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ముతో సొంతింటి కలను నెరవేర్చుకోవాలని కొంతమంది ప్లాట్లు కొనుగోలు చేశారు. మరికొంత మంది భవిష్యత్లో తమ సంతానానికి ఉప�
ఎల్లంపల్లి డ్యామ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.. నాటి కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేస్తే.. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పూర్తిచేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డ�
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్య
‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదు.. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పియర్లు కాదు.. ఒక బళార్ధక సాధక ప్రాజెక్టు పేరు కాళేశ్వరం.. ఆ కాళేశ్వరంలో అంతర్భాగమే మేడి�
Kaleshwaram | ఒకే వరదకాలువ. ఏకకాలంలో ఎగువనున్న ఎస్సారెస్పీ వైపు, దిగువన మధ్యమానేరు వైపు గోదావరి జలాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు. గడిచిన మూడు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్త